రాష్ట్రం

  • Home
  • తాడేపల్లికి ఎమ్మెల్యేల క్యూ : తమకు ఇవ్వకుంటే సతీమణులకు ఇవ్వాలని వేడుకోలు

రాష్ట్రం

తాడేపల్లికి ఎమ్మెల్యేల క్యూ : తమకు ఇవ్వకుంటే సతీమణులకు ఇవ్వాలని వేడుకోలు

Dec 20,2023 | 11:31

కొనసాగుతున్న కసరత్తు నెలాఖరుకు కొలిక్కిరానున్న అభ్యర్థుల ఎంపిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2024 ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను రూపొందించేందుకు సర్వేల ఆధారంగా…

అలిపిరి నడకమార్గంలో చిరుతపులి ప్రత్యక్షం

Dec 20,2023 | 11:25

ప్రజాశక్తి-తిరుపతి : తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత భయం‌ పట్టుకుంది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. నడకమార్గంలోని నరసింహస్వామి…

పదకొండేళ్ల చిన్నారికి విజయవంతంగా గుండె మార్పిడి

Dec 20,2023 | 11:13

శ్రీకాకుళం నుంచి తిరుపతికి గ్రీన్ చానల్ ద్వారా తరలించిన వైద్య సిబ్బంది బ్రెయిన్ డెత్ కు గురైన 50 ఏళ్ల వ్యక్తి నుంచి గుండె సేకరణ ప్రజాశక్తి-తిరుపతి…

అంగన్‌వాడీ పిల్లలకు వండి పెట్టలేం

Dec 20,2023 | 11:12

 డిఇఒకు తెలిపిన ఎండిఎం కార్మికులు ప్రజాశక్తి – విజయనగరం టౌన్‌  :  అంగన్‌వాడీ కేంద్రాలు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వంట చేసి పెట్టాలని అధికారులు…

రోడ్లంటే చులకనే! 

Dec 20,2023 | 11:03

  జాతీయ రహదారులూ నత్తనడకనే ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :    రోడ్ల నిర్మాణం అంటే రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్రానికీ చిన్న చూపు మాదిరే కనిపిస్తోంది.…

రోడ్డెక్కిన రైతులు

Dec 20,2023 | 10:56

ధాన్యం టాక్టర్లతో నిరసన అధికారుల హామీతో ఆందోళన విరమణ ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలానికి చెందిన రైతులు తమ ధాన్యం కొనుగోలు…

నేటి నుండి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె

Dec 20,2023 | 10:05

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యల పరిష్కారం కోసం సమగ్రశిక్షా ఉద్యోగులు నేటి (బుధవారం)నుండి సమ్మెలోకి దిగనున్నారు. ఈ మేరకు ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర…

షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై ఐటి దాడులు- రెండో రోజూ కొనసాగిన తనిఖీలు

Dec 20,2023 | 09:24

ప్రజాశక్తి – కడప ప్రతినిధి :కడప నగర శివారులోని పారిశ్రామికవాడలో ఏర్పాటైన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీలో ఐటి దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన 40 మంది…

ఆహార, పోషక భద్రత రైతులతోనే సాధ్యం

Dec 20,2023 | 09:23

– ఎన్‌జి రంగా వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ప్రశాంతి ప్రజాశక్తి – అనకాపల్లి :దేశంలోని ప్రజలకు ఆహార, పోషక భద్రత రైతుల పంటలతోనే సాధ్యమని…