‘ఉక్కు’ దీక్షలకు పెన్షనర్ల మద్దతు
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన దీక్షలకు పెన్షనర్లు మద్దతు తెలిపారు. పెన్సనర్స్ డే సందర్భంగా…
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన దీక్షలకు పెన్షనర్లు మద్దతు తెలిపారు. పెన్సనర్స్ డే సందర్భంగా…
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రజాశక్తి – తుళ్లూరు : అమరావతి రాజధాని సాధన కోసం.. కౌలు సొమ్ము కోసం అవసరమైతే ప్రత్యక్ష…
అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ … అంగన్వాడీలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె ఆదివారంతో ఆరో రోజుకు చేరింది. అన్నమయ్య-రాజంపేట అర్బన్ : అంగన్వాడీ…
ప్రజాశక్తి-రామభద్రపురం : విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో అరుదైన జాతికి చెందిన పిల్లి మృతి చెందింది. రామభద్రపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున…
ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లి మండలం మేకవారిపాలెం సమీపంలో ఆదివారం ఉదయం అవనిగడ్డ నుండి విజయవాడకు వెళుతున్న ఆర్టీసీ బస్సు పంట బోధిలోకి దూసుకుపోయి బోల్తా కొట్టడంతో…
తాడికొండ (గుంటూరు) : తాడికొండ మండలంలో ఆదివారం ఉదయం నుండి సచివాలయ సిబ్బందితోపాటు అంగన్వాడీ సూపర్వైజర్లు కలిసి తాళాలను పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కేంద్రంలోని…
నూజివీడు (కృష్ణా) : బందర్ బీచ్లో నూజివీడు త్రిబుల్ ఐటి విద్యార్థి గల్లంతైన ఘటన విషాదాంతంగా మారింది. ఆదివారం ఉదయం నలుగురు విద్యార్థులు బందరు బీచ్కు సరదాగా…
పలుచోట్ల ప్రతిఘటన కేసులు పెట్టిన అంగన్వాడీలు నాల్గవరోజూ కొనసాగిన ఆందోళనలు ప్రజాశక్తి- యంత్రాంగం : అంగన్వాడీల నిరవధిక సమ్మె నాల్గో రోజూ కొనసాగింది. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి…
ఏలూరు : ఉపాధ్యాయ ఉద్యమ నేత శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జి అంతిమయాత్ర ఆదివారం ఏలూరులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా … ఏలూరుకు వెళ్లిన సిపిఎం రాష్ట్ర…