రాష్ట్రం

  • Home
  • కదం తొక్కిన విద్యార్థులు

రాష్ట్రం

కదం తొక్కిన విద్యార్థులు

Dec 1,2023 | 10:58

 ఫలించిన ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్‌ యాత్ర, దీక్షల పోరాటం స్థానిక సమస్యలు పరిష్కరిస్తాం : ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ 6న విద్యాశాఖ అధికారులతో చర్చలకు హామీ ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌…

2024లో 41 రోజుల సెలవులు

Dec 1,2023 | 10:57

24 రోజుల సాధారణ, 17 ఐచ్ఛిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 2024 సంవత్సరానికి సంబంధించిన సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

ఫర్నీచర్‌ తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Dec 1,2023 | 08:50

– రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం ప్రజాశక్తి-వి.కోట (చిత్తూరు జిల్లా) చిత్తూరు జిల్లా వి.కోట మండల కేంద్రంలో ఓ ఫర్నీచర్‌ తయారీ కర్మాగారంలో గురువారం ఉదయం…

విద్యార్థునులపై తేనేటీగల దాడి- 30 మంది అస్వస్థత

Dec 1,2023 | 08:49

ప్రజాశక్తి – కదిరి టౌన్‌: సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థునులపై తేనేటీగలు దాడి…

‘సర్వరాయ’ గుర్తింపు సంఘం ఎన్నికల్లోసిఐటియు ఘన విజయం

Dec 1,2023 | 08:48

ప్రజాశక్తి – కడియం(తూర్పుగోదావరి జిల్లా)తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలోని సర్వరాయ సుగర్స్‌ బాట్లింగ్‌ యూనిట్‌ (కోకో కోల)లో గురువారం జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియు…

నిర్వాసిత రైతులకు న్యాయం చేయండి

Dec 1,2023 | 08:47

– కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను కోరిన సిపిఎం నాయకులు ప్రజాశక్తి – గోరంట్ల రూరల్‌ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో…

అర్హులందరికి సంక్షేమ పథకాలు అందాలి- గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌

Dec 1,2023 | 08:48

ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి:అర్హులందరూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో…

అవుకు రెండో టన్నెల్‌ ప్రారంభం- సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

Dec 1,2023 | 08:44

ప్రజాశక్తి – బనగానపల్లె, కడప ప్రతినిథినంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లె సమీపంలోని అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం ప్రారంభించారు. తొలుత…

నాగార్జునసాగర్‌ డ్యాంపై ఉద్రిక్తత

Dec 1,2023 | 12:37

– పోలీస్‌ బందోబస్తు మధ్య కుడి కాలువకు నీటి విడుదల -పోలీస్‌ బందోబస్తులో ఆంధ్రా ప్రాంతంలోని ప్రాజెక్టు పరిసరాలు ప్రజాశక్తి – మాచర్ల, విజయపురిసౌత్‌నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద…