చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయా : మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని తెలంగాణ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈమేరకు కెటిఆర్ ట్వీట్ చేశారు. ” ఎగ్జిట్పోల్స్ ఫలితాల్లో…
హైదరాబాద్ : చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని తెలంగాణ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈమేరకు కెటిఆర్ ట్వీట్ చేశారు. ” ఎగ్జిట్పోల్స్ ఫలితాల్లో…
తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగా, పోలింగ్ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్…
తెలంగాణ : ఎపి పోలీసులపై తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు చేసిన ఫిర్యాదు మేరకు నాగార్జునసాగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. ఎపి పోలీసులు ఎలాంటి అనుమతి లేకుండా డ్యామ్పైకి…
అమరావతి : ఆదివారం నుండి ఎపిలో అక్కడక్కడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా…
ప్రజాశక్తి-పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరులో పెప్పర్ మోషన్ అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ క్లస్టర్ యూనిట్ అతి త్వరలో కంపెనీ పనులు ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్…
నెల్లూరు : నెల్లూరు జిల్లా కలెక్టరెట్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరాలని డిమాండ్ చేస్తూ … ఎస్ఎఫ్ఐ విద్యార్థులు…
కాకినాడ : కాకినాడ తీరంలో మత్స్యకారులు వేటకు వెళుతున్న బోటులో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. బోటులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించడంతో 11 మంది మత్స్యకారులు…
ప్రజాశక్తి-మాచర్ల : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పై ఏపి-తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. సాగర్ డ్యాం వద్దకు 1600 ఏపి పోలీసులు చేరుకున్నారు. మరోవైపు సాగర్ ప్రాజెక్ట్…
ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తణుకు బాలోత్సవాల బ్రోచర్, పోస్టర్ ఆవిష్కరణ ప్రజాశక్తి – తణుకురూరల్ (పశ్చిమగోదావరి జిల్లా) : విద్యార్థినీ, విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలను వెలికి తీసేందుకు…