రాష్ట్రం

  • Home
  • అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం

రాష్ట్రం

అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం

Nov 25,2023 | 09:03

ప్రజాశక్తి-హిందూపురం: అద్దె చెల్లించనందుకు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ఆర్‌టిసి కాలనీ నాల్గవ వార్డు సచివాలయ భవనానికి ఆ ఇంటి యజమాని తాళం వేశారు. నాలుగు నెలలుగా…

9 నుంచి కులగణన ప్రారంభం-మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

Nov 25,2023 | 09:02

ప్రజాశక్తి-అమరావతి బ్యూరోరాష్ట్రంలో కులగణన ప్రక్రియ డిసెంబరు తొమ్మిది నుంచి ప్రారంభమవుతుందని బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన…

ఉదారంగా ఆదుకోండి-‘కరువు’ పై సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

Nov 25,2023 | 08:58

ప్రజాశక్తి – అమరావతి బ్యూరోకరువులో చిక్కుకున్న రైతులను. వ్యవసాయ కూలీలను ఉదారంగా ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. శుక్రవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో…

ఓటరు జాబితాలో అక్రమాలు – చుండూరు తహశీల్దారు సస్పెన్షన్‌

Nov 25,2023 | 08:58

ప్రజాశక్తి- బాపట్ల జిల్లా ఓటర్ల సవరణ జాబితా తయారీలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్థారణ కావడంతో బాపట్ల జిల్లా చుండూరు తహశీల్దారు బి.సురేష్‌బాబును సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌…

బోల్తాపడ్డ వోల్వో బస్సు : 10మందికి తీవ్రగాయాలు

Nov 25,2023 | 09:52

చింతపల్లి (నల్గొండ) : వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో 10మందికి తీవ్రగాయాలైన ఘటన శనివారం నల్గొండ జిల్లా చింతపల్లి శివారులో జరిగింది. నల్గండ జిల్లా చింతపల్లి శివారులో…

ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం : సిఐటియు

Nov 24,2023 | 20:32

సమస్యలపై సిహెచ్‌డబ్ల్యుల దీక్షలు ప్రారంభం ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)తమను ఆశా వర్కర్లుగా మార్చాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కమ్యూనిటీ హెల్త్‌…

ఎసిబి వలలో ఆర్థిక శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌- విదేశీ విద్య స్కాలర్‌ షిప్‌కు రూ.40 వేలు లంచం

Nov 24,2023 | 20:30

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధివిదేశీ విద్య పథకం స్కాలర్‌షిప్‌ మంజూరు కోసం ఓ వ్యక్తి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఆర్ధిక…

‘ఉక్కు’ సంకల్పంతో మున్ముందుకు- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Nov 24,2023 | 20:20

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు ఉక్కు సంకల్పంతో కార్మికులంతా మున్ముందుకు సాగాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ కెఎస్‌ఎన్‌.రావు, కో-కన్వీనర్‌…

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి

Nov 24,2023 | 19:02

తిరుపతి: ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.తిరుపతి జిల్లాలో శుక్రవారం…