రాష్ట్రం

  • Home
  • తెనాలిలో నలుగురు చిన్నారులు అదృశ్యం

రాష్ట్రం

తెనాలిలో నలుగురు చిన్నారులు అదృశ్యం

Nov 24,2023 | 18:13

వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు నాలుగు బృందాలుగా పోలీసులు గాలింపు ప్రజాశక్తి-తెనాలి : గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో నలుగురు పిల్లలు అదృశ్యం కలకలం రేపింది.…

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Nov 24,2023 | 17:16

ప్రజాశక్తి-దేవనకొండ : కర్నూల్ జిల్లా దేవనకొండ మండల పరిధిలోని గుడిమిరాళ్ల గ్రామంలో ఓ వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి…

శ్రీవారి దర్శనానికి ఫిబ్రవరి నెల కోటా విడుదల.. గంట వ్యవధిలోనే టికెట్లు పూర్తి

Nov 24,2023 | 16:45

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఫిబ్రవరి-2024 నెలలో దర్శించుకునేందుకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు గంటల్లోపే పూర్తయ్యాయి.…

కారులో మంటలు చెలరేగి కాలిపోయిన నోట్ల కట్టలు

Nov 24,2023 | 16:30

వరంగల్‌: ఎన్నికల వేళ వరంగల్‌ జిల్లాలో అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న నగదు అగ్నికి ఆహుతైంది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కారు…

అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తాం : ప్రియాంక గాంధీ

Nov 24,2023 | 16:22

పాలకుర్తి: తెలంగాణలో యువశక్తి, నారీశక్తిని చూస్తే.. గర్వంగా అనిపిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తిలో…

తెలంగాణలో దోపిడీ,దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన :వైఎస్‌ షర్మిల

Nov 24,2023 | 16:08

తెలంగాణ: ‘తెలంగాణలో పదేళ్లుగా సాగింది సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి కాదు ..అవినీతి,దోపిడీ,దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన” అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌…

తెలంగాణలో నాలుగైదు రోజుల పాటు వర్షాలు

Nov 24,2023 | 15:46

తెలంగాణ: క్రింది స్థాయి ఈశాన్య, ఆగేయ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలులు వీస్తున్నాయని.. రాబోయే నాలుగైదు రోజులు పాటు తెలంగాణలో మోస్తారు నుంచి తేలిక…

ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరిట యువతకు రూ.35 కోట్ల టోకరా..

Nov 24,2023 | 15:37

అనంతపురం : భారీ సైబర్‌ మోసాన్ని అనంతపురం పోలీసులు ఛేదించారు. ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరిట యువతకు సైబర్‌ నేరగాళ్లు రూ.35 కోట్లకు టోకరా వేశారు. ఈ కేసుకు…

సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకు ముందస్తు బెయిల్‌

Nov 24,2023 | 15:26

అమరావతి: హత్యాయత్నం కేసులో గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర సహా ఇతరులకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.…