రాష్ట్రం

  • Home
  • నాగార్జున సాగర్ కుడికాలువకు నీటి విడుదల

రాష్ట్రం

నాగార్జున సాగర్ కుడికాలువకు నీటి విడుదల

Nov 30,2023 | 12:32

ప్రజాశక్తి-నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ కుడికాలువకు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర బుధవారం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. నీటి…

ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

Nov 30,2023 | 11:56

యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. ఎయిర్‌ పైపు పగిలిపోవడంతో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో…

‘నాగార్జునసాగర్ ‘ఘర్షణను వెంటనే కట్టడి చేయాలి : సిపిఎం

Nov 30,2023 | 11:54

ప్రజాశక్తి-విజయవాడ : నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్ర పోలీసుల మధ్య జరుగుతున్న ఘర్షణపై సిపిఎం స్పందించింది. ఘర్షణను వెంటనే కట్టడి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…

నాగార్జున సాగర్‌ గొడవపై ఎవరూ మాట్లాడొద్దు: వికాస్‌ రాజ్‌

Nov 30,2023 | 11:14

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఆయన ఓటేయడానికి…

పెంచలకోన జలపాతం వద్ద గల్లంతైన 11 మంది సేఫ్‌

Nov 30,2023 | 10:54

ప్రజాశక్తి-నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో వున్న జలపాతంలో ప్రమాదవశాత్తూ గల్లంతైన 11 మంది పర్యాటకులు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది…

నాగార్జున సాగర్‌ వద్ద ఉద్రిక్తత.. సీపీఐ నారాయణ సీరియస్‌ కామెంట్స్‌

Nov 30,2023 | 10:42

ప్రజాశక్తి -అమరావతి : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ వేళ నాగార్జునసాగర్‌ డ్యాం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్దకు రెండు రాష్ట్రాల పోలీసులు భారీగా…

ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Nov 30,2023 | 10:16

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎలక్షన్‌ కమిషన్‌కు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌ నిరంజన్‌ ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్‌కు…

అగ్నికి ఆహుతి అయిన కోళ్ల ఫారం

Nov 30,2023 | 10:09

20 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం ప్రజాశక్తి-వి.కోట : చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన వి కోటలో సోఫాలు తయారు చేసే కోళ్ల ఫారం షెడ్డులో…

కెజిబివి పార్ట్‌టైమ్‌ పిజిటిలకు రూ.26,795

Nov 30,2023 | 10:25

మిగులు పోస్టుల భర్తీకి చర్యలు సమగ్ర శిక్ష డైరెక్టరు శ్రీనివాసరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు (కెజిబివి)లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ పిజిటిల వేతనాన్ని…