రాష్ట్రం

  • Home
  • ‘ఆ రోజు’ ఫ్రీ రాపిడో రైడ్

రాష్ట్రం

‘ఆ రోజు’ ఫ్రీ రాపిడో రైడ్

Nov 27,2023 | 17:48

హైదరాబాద్ : రైడ్-షేరింగ్ ప్లాట్‌ఫామ్ రాపిడో కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో పోలింగ్ రోజు(నవంబర్ 30)న హైదరాబాద్ నగరంలోని 2,600 పోలింగ్ స్టేషన్‌లకు ఉచిత రైడ్‌లను ప్రారంభించనున్నట్లు…

కేసీఆర్‌పై ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు

Nov 27,2023 | 17:29

హైదరాబాద్‌: సచివాలయం కూల్చివేతపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మహబూబాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు.…

లోకేష్‌ను ఉద్దేశించి నారా బ్రాహ్మణి ట్వీట్‌..

Nov 27,2023 | 16:48

ప్రజాశక్తి-అమరావతి : కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి యువగళం పాదయాత్రను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పున్ణప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్‌…

ఉపాధ్యాయులకు ఇచ్చిన ఛార్జి మెమోలు ఉపసంహరించాలి : యూటీఎఫ్ డిమాండ్

Nov 27,2023 | 16:35

ప్రజాశక్తి-చిత్తూరు : చిన్నచిన్న కారణాలతో ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనం కు విఘాతం కలిగించే చార్జీ మెమో లను తక్షణం ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు…

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : ప్రియాంక గాంధీ

Nov 27,2023 | 15:54

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో ఒడించి బుద్ధి చెప్పాలని..కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ అన్నారు. భువనగిరిలో నిర్వహించిన రోడ్డు షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌…

రైతుబంధు పంపిణీకి అనుమతి ఇవ్వండి.. ఈసీకి బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి

Nov 27,2023 | 15:30

హైదరాబాద్‌ : రైతుబంధు పంపిణీకి అనుమతి అనుమతిని నిరాకరిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని పున్ణపరిశీలించాలని ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ మరోసారి విజ్ఞప్తి చేసింది. తొలుత రైతుబంధు పంపిణీకి…

మద్యం కేసు..చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

Nov 27,2023 | 15:19

ప్రజాశక్తి-అమరావతి : మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు…

రైతుల కష్టం దళారుల పాలు

Nov 27,2023 | 15:03

ఎక్కడి ధాన్యం అక్కడే మద్దతు ధర రూ. 1637లు రైతుకు అందుతున్నది రూ 1460లు అంతంత మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రజాశక్తి-రామచంద్రపురం : తొలకరి ధాన్యం పంట…

టీడీపీ నేత బీటెక్‌ రవి రిమాండ్‌ పొడిగింపు

Nov 27,2023 | 14:54

ప్రజాశక్తి-కడప : టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి జ్యుడీషియల్‌ రిమాండ్‌ను కడప మేజిస్ట్రేట్‌ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. డిసెంబర్‌ 11 వరకు…