రాష్ట్రం

  • Home
  • చిన్నారులకు ఆహారం అరకొరే..!

రాష్ట్రం

చిన్నారులకు ఆహారం అరకొరే..!

Nov 29,2023 | 11:24

  అంగన్‌వాడీ కేంద్రాలకు సక్రమంగా అందని వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆహారం సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం…

పని ప్రదేశాల్లో పెరుగుతున్న మరణాలు !

Nov 29,2023 | 11:16

  భద్రతా చట్టాన్ని బలోపేతం చేయాలని దేశాలను కోరిన ఐఎల్‌ఓ న్యూఢిల్లీ : పని ప్రదేశాల్లో సంభవించే ప్రమాదాలు, తలెత్తే వ్యాధుల కారణంగా ప్రతి ఏటా అంతర్జాతీయంగా…

‘కౌలు’కు అందని రుణాలు

Nov 29,2023 | 11:13

  ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : వ్యవసాయంలో అత్యధిక శాతం ఉన్న కౌలు రైతుల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోంది. సాగు కోసం రుణాలు అందడం లేదు.…

ప్రచారానికి తెర… ప్రలోభాల ఎర : తెలంగాణాలో రేపు పోలింగ్‌

Nov 29,2023 | 09:54

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ శాసనసభ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. గత రెండు వారాలుగా హోరెత్తించిన ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. వారం రోజులుగా తెలంగాణలో…

ఇద్దరు ఐఎఎస్‌లకు జైలుశిక్ష

Nov 29,2023 | 09:46

ప్రజాశక్తి-అమరావతి : కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఎఎస్‌ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. డిసెంబరు 8లోగా హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. ఉన్నత…

నాణ్యమైన విద్యుత్‌ అందిస్తాం : సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

Nov 29,2023 | 09:32

క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు : సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని రాష్ట్ర…

‘ఉక్కు’పై కుట్రలను తిప్పికొడతాం – పోరాట కమిటీ నాయకులు

Nov 29,2023 | 08:44

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయడానికి జరుగుతున్న కుట్రలను ఐక్యపోరాటాలతో తిప్పికొడతామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌…

ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులుాయువకుడు ఆత్మహత్య

Nov 29,2023 | 08:43

ప్రజాశక్తి- వేటపాలెం (బాపట్ల జిల్లా)కారు కిస్తీ కట్టలేదని ప్రయివేట్‌ ఫైనాన్స్‌ సిబ్బంది వేధించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో మంగళవారం ఈ…

జగన్‌ హయాంలో ఆక్వా హాలిడే- యువగళం యాత్రలో లోకేష్‌

Nov 29,2023 | 08:42

ప్రజాశక్తి – అమలాపురం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆక్వా హాలిడే ప్రకటించే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆక్వా రైతుల పరిస్థితి నేడు ఆగమ్యగోచరంగా తయారైందని టిడిపి జాతీయ ప్రధాన…