రాష్ట్రం

  • Home
  • రైలు డీకొని తల్లీకుమారుడు దుర్మరణం

రాష్ట్రం

రైలు డీకొని తల్లీకుమారుడు దుర్మరణం

May 12,2024 | 22:40

– మృతుల్లో అంగన్‌వాడీ వర్కర్‌ – ఎన్నికల విధులకు వెళ్తుండగా ప్రమాదం ప్రజాశక్తి-కావలి రూరల్‌ :ఎన్నికల విధులకు వెళ్తు రైలు ఢకొీని అంగన్‌వాడీ వర్కర్‌, ఆమె వెంట…

ఇండియా వేదిక, కమ్యూనిస్టు పార్టీలను బలపర్చండి

May 12,2024 | 22:37

-దేశ రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి -ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో:ఎన్నికల్లో ఇండియా వేదిక, కమ్యూనిస్టు పార్టీలను…

బోసిపోయిన భాగ్యనగరం

May 12,2024 | 22:22

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :ఓట్ల పండుగతో భాగ్యనగరం హైదరాబాద్‌ బోసిపోయింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటు వేసేందుకు…

విశాఖలో రూ.కోటిన్నర నగదు పట్టివేత

May 12,2024 | 22:17

ప్రజాశక్తి-విశాఖపట్నం:సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. ఆర్‌కే బీచ్‌కు సమీపంలోగల పాండురంగాపురంలో రూ.కోటిన్నర నగదును జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పట్టుకున్నారు. కొందరు…

దేవుడిపై ప్రమాణం ఆపై తాయిలాలు

May 12,2024 | 22:08

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :డబ్బులిచ్చినా ఓటర్లు ఓటు వేస్తారో లేదోననే అపనమ్మకంతో తిరుపతి వైసిపి అభ్యర్థి అనుచరులు, టౌన్‌బ్యాంక్‌ చైర్మన్‌ కేతం జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దేవుడిపై…

స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులకు రేపు సెలవు

May 12,2024 | 22:05

సిపిఎం వినతిపై స్పందించిన ఎన్నికల కమిషన్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లోని కాంట్రాక్టు కార్మికులకు సోమవారం క్లోజింగ్‌ హాలిడే (వేతనంతో కూడిన సెలవు)గా ప్రకటించాలని సిపిఎం అందించిన…

హిందూపురంలో దారుణం

May 12,2024 | 22:02

– భార్య, అత్త, చిన్నత్తపై వేటకొడవలితో దాడి ప్రజాశక్తి-హిందూపురం :భార్యను తనతో పంపకుండా అడ్డుకుంటున్నారన్న కారణంతో అత్త, చిన్నత్తపై వేటకొడవలితో అల్లుడు దాడి చేశాడు. శ్రీ సత్యసాయి…

‘ఉక్కు’ పరిరక్షణే ధ్యేయం

May 12,2024 | 21:58

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయంగా కార్మికవర్గం పోరాడుతోందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నీరుకొండ రామచంద్రరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌…

ఏనుగు దాడిలో వ్యక్తి మృతి

May 12,2024 | 21:55

ప్రజాశక్తి – తవణంపల్లి (చిత్తూరు జిల్లా) :ఏనుగు దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో చోటుచేసుకుంది. అటవీ అధికారుల సమాచారం మేరకు..…