జానపద కళలను పరిరక్షించుకోవాలి- ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో
ప్రజాశక్తి – పలాస (శ్రీకాకుళం) :పాశ్చాత్య ప్రభావంతో మరుగునపడిపోతున్న జానపద కళలను పరిరక్షించుకోవాలని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం…