టిడిపి ప్రచార రథానికి నిప్పు
– డ్రైవర్కు గాయాలు- రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు ప్రజాశక్తి-వాల్మీకిపురం (అన్నమయ్య జిల్లా):అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విఠలం సమీపంలో గుర్తు తెలియని దుండగలు టిడిపి ప్రచార రథానికి…
– డ్రైవర్కు గాయాలు- రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు ప్రజాశక్తి-వాల్మీకిపురం (అన్నమయ్య జిల్లా):అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విఠలం సమీపంలో గుర్తు తెలియని దుండగలు టిడిపి ప్రచార రథానికి…
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం పోరాటం చేసిన మహనీయుడు అమృతరావు స్ఫూర్తితో నేడు అదే కర్మాగారం పరిరక్షణకు పోరాటాలు నిర్వహిస్తున్నట్టు…
-ఎన్నికల అధికారిపై మంత్రి సీదిరి ఆగ్రహం ప్రజాశక్తి- పలాస (శ్రీకాకుళం జిల్లా) :తమ ప్రచార వాహనాలను ఎందుకు ఆపారంటూ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆశాలతతో రాష్ట్ర…
ప్రజాశక్తి- తుళ్లూరు (గుంటూరు జిల్లా) :వైసిపిలో అడుగడుగునా అవమానాలకు గురయ్యానని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పదేపదే…
ప్రజాశక్తి – నక్కపల్లి (అనకాపల్లి):లారీని కారు ఢకొీనడంతో ముగ్గురు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలోని వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద…
ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) :ఎంసెట్ బుక్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజనగరం జిల్లా బబ్బిలిలోని నారాయణ జూనియర్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం ధర్నా చేశారు.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రవ్యాప్తంగా 422 పరీక్షా కేంద్రాల్లో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ప్రశాతంగా ముగిసింది.…
ప్రజాశక్తి -కదిరి టౌన్ :అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మరణించిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గంగన్నగారిపల్లి…
– మున్సిపల్ కార్మికుల నిరసన ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :నాలుగు నెలల పెండింగ్ వేతనాలు రెండో తేదీన చెల్లించకుంటే మూడో తేదీ నుంచి సమ్మెకు దిగుతామని మున్సిపల్ కార్మికులు…