రాష్ట్రం

  • Home
  • టిడిపి ప్రచార రథానికి నిప్పు

రాష్ట్రం

టిడిపి ప్రచార రథానికి నిప్పు

Apr 27,2024 | 21:58

– డ్రైవర్‌కు గాయాలు- రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు ప్రజాశక్తి-వాల్మీకిపురం (అన్నమయ్య జిల్లా):అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విఠలం సమీపంలో గుర్తు తెలియని దుండగలు టిడిపి ప్రచార రథానికి…

అమృతరావు స్ఫూర్తితో ‘ఉక్కు’ పరిరక్షణకు పోరాటం

Apr 27,2024 | 21:50

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం పోరాటం చేసిన మహనీయుడు అమృతరావు స్ఫూర్తితో నేడు అదే కర్మాగారం పరిరక్షణకు పోరాటాలు నిర్వహిస్తున్నట్టు…

మా ప్రచార వాహనాలను ఆపుతారా?

Apr 27,2024 | 21:45

-ఎన్నికల అధికారిపై మంత్రి సీదిరి ఆగ్రహం ప్రజాశక్తి- పలాస (శ్రీకాకుళం జిల్లా) :తమ ప్రచార వాహనాలను ఎందుకు ఆపారంటూ ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి ఆశాలతతో రాష్ట్ర…

వైసిపిలో అడుగడుగునా అవమానాలు- మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌

Apr 27,2024 | 21:46

ప్రజాశక్తి- తుళ్లూరు (గుంటూరు జిల్లా) :వైసిపిలో అడుగడుగునా అవమానాలకు గురయ్యానని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పదేపదే…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Apr 27,2024 | 21:41

ప్రజాశక్తి – నక్కపల్లి (అనకాపల్లి):లారీని కారు ఢకొీనడంతో ముగ్గురు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలోని వెదుళ్లపాలెం జంక్షన్‌ వద్ద…

ఎంసెట్‌ బుక్స్‌ ఇవ్వాలని విద్యార్థుల ధర్నా

Apr 27,2024 | 21:37

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) :ఎంసెట్‌ బుక్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ విజనగరం జిల్లా బబ్బిలిలోని నారాయణ జూనియర్‌ కళాశాల వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం ధర్నా చేశారు.…

పాలిసెట్‌కు 88.74 శాతం మంది హాజరు

Apr 28,2024 | 08:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రవ్యాప్తంగా 422 పరీక్షా కేంద్రాల్లో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పాలిసెట్‌ పరీక్ష ప్రశాతంగా ముగిసింది.…

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Apr 27,2024 | 20:55

ప్రజాశక్తి -కదిరి టౌన్‌ :అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మరణించిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గంగన్నగారిపల్లి…

వేతనాలివ్వకుంటే 3 నుంచి సమ్మె

Apr 27,2024 | 20:45

– మున్సిపల్‌ కార్మికుల నిరసన ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :నాలుగు నెలల పెండింగ్‌ వేతనాలు రెండో తేదీన చెల్లించకుంటే మూడో తేదీ నుంచి సమ్మెకు దిగుతామని మున్సిపల్‌ కార్మికులు…