రాష్ట్రం

  • Home
  • ‘ఇండియా’దే గెలుపు

రాష్ట్రం

‘ఇండియా’దే గెలుపు

May 9,2024 | 23:15

ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వం ఏర్పాటు ఎన్నికల తరువాత దేశంలో పెనుమార్పులు మోడీకి ఓటమి కనిపిస్తోంది : సీతారాం ఏచూరి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :దేశంలో ఇండియా…

సంపద సృష్టించి..ప్రజలకు సంక్షేమం

May 9,2024 | 23:10

తోటపల్లి కుడికాలువకు నిధులు మంజూరు చేస్తాం : చంద్రబాబు ప్రజాశక్తి-చీపురుపల్లి/కురుపాం :అధికారంలోకి వస్తే తోటపల్లి కుడి కాలువకు నిధులు మంజూరు చేసి సాగునీరు అందిస్తామని టిడిపి అధినేత…

కార్మికులు ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

May 9,2024 | 22:50

సిఐటియు, ఎఐటియుసి పిలుపు ప్రజాశక్తి- విజయవాడ :భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ లౌకికతత్వం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని ఇండియా వేదిక పార్టీలైన కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ హామీ ఇచ్చాయని, ఈ…

మోడీ సర్కార్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

May 10,2024 | 00:18

-టిడిపి, జనసేన, వైసిపి విధానాలు ఒక్కటే -ఆ మూడు పార్టీలూ బిజెపి పల్లకీ మోసేవే : బివి రాఘవులు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో:దేశంలో మోడీ సర్కారుకు…

జగన్‌కు, చంద్రబాబుకు అధికార యావ

May 9,2024 | 22:15

-అందుకే బిజెపితో అంటకాగుతున్నారు – చీడపురుగు బిజెపిని, అంటకాగే పార్టీలను ఓడించేందుకు ప్రయత్నం : పి మధు ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్‌ :జగన్‌కు, చంద్రబాబుకు అధికార యావ…

పోలీసుల వలయంలో కటారిపాలెం

May 9,2024 | 22:00

-ఇళ్లలో సోదాలు -రూ. 22.95 లక్షలు స్వాధీనం ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల జిల్లా):బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని చల్లారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ, కటారివారిపాలెం గ్రామం గురువారం పోలీసు…

ప్రపంచం కడప వైపు చూస్తోంది – పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల

May 9,2024 | 21:52

ప్రజాశక్తి-వేంపల్లె/లింగాల (వైఎస్‌ఆర్‌ జిల్లా) :కడపలో న్యాయం గెలుస్తుందా? నేరం గెలుస్తుందా అని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా…

జగన్‌ లండన్‌కు పారిపోతారు – టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

May 9,2024 | 21:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పోలింగ్‌ ముగిసిన సాయంత్రానికే జగన్‌ లండన్‌ పారిపోతారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్‌ అండతో రెచ్చిపోతున్న వైసిపి గూండాల పరిస్థితి…

18న శ్రీవారి ఆగస్టు నెల కోటా విడుదల

May 9,2024 | 21:45

ప్రజాశక్తి -తిరుమల :ఆగస్టు మాసంలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్ల కోటా షెడ్యూల్‌ను టిటిడి విడుదల చేసింది. మే 18న ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జితసేవా…