రాష్ట్రం

  • Home
  • Electoral Bonds: ఎవరిద్వారా ఎంత అందిందో చెప్పండి

రాష్ట్రం

Electoral Bonds: ఎవరిద్వారా ఎంత అందిందో చెప్పండి

Mar 17,2024 | 22:06

‘బాండ్ల’పై టిడిపి, వైసిపి, జనసేనకు వి.శ్రీనివాసరావు ప్రశ్న ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా అందిన…

ప్రయివేటు బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

Mar 17,2024 | 21:50

ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల జిల్లా) : ప్రయివేటు బస్సు బోల్తాపడి 15 మందికి గాయాలైన సంఘటన బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం చోటు…

తొలిరోజు విచారణ పూర్తి.. కవితపై ఈడీ ప్రశ్నల వర్షం

Mar 17,2024 | 20:24

ఢిల్లీ : ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మొదటి రోజు విచారణ పూర్తి అయింది. తొలిరోజు ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ.. ఆమె స్టేట్‌ మెంట్‌ను…

సెల్‌ఫోన్‌తో పట్టుబడ్డ గ్రూప్‌-1 అభ్యర్థి

Mar 17,2024 | 21:40

ప్రజాశకి- ఒంగోలు కలెక్టరేట్‌ : గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షల్లో ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌తో పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్విస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం గ్రూప్‌-1 పరీక్ష…

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఉద్యోగిపై ఈసీ వేటు

Mar 17,2024 | 18:47

ప్రజాశక్తి-అమరావతి :  ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఈసీ తొలి వేటు వేసింది. అధికార  వైసిపి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీఆర్వోను సస్పెండ్‌…

‘మా అజెండా ప్రజా సంక్షేమం’ : చంద్రబాబు

Mar 17,2024 | 18:05

చిలకలూరిపేట: ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదేనని ఇందులో ఎవరికీ అనుమానం లేదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపి, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో బప్పూడిలో ఏర్పాటు చేసిన…

బిఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ, ఎమ్మెల్యే

Mar 17,2024 | 17:31

హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర…

సీఎం రేవంత్‌ రెడ్డి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Mar 17,2024 | 16:46

తెలంగాణ: సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్‌ అయిన కొద్దిసేటికే శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ…

ప్రజాగళం సభకోసం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నా : ప్రధాని మోడీ ట్వీట్‌

Mar 17,2024 | 16:03

అమరావతి: ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని ప్రధాని మోడీ తెలిపారు. ప్రజాగళం సభకోసం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారు. ”చంద్రబాబు, పవన్‌తో కలిసి బహిరంగ…