రాష్ట్రం

  • Home
  • జనసేన నాయకుని ఇంటిపై వైసిపి నేతల దాడి

రాష్ట్రం

కమలాపురంలో ఆలస్యంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

May 6,2024 | 09:42

కడప : కడపలోని కమలాపురంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. రెండో రోజు సోమవారం ఉదయం 8 గంటలు అయినప్పటికీ అధికారులు విధులకు హాజరుకాలేదు. కమలాపురం…

ఆగని ఉక్కపోత

May 6,2024 | 10:32

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలను వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీనికి తోడు ఉక్కపోత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు…

రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం

May 6,2024 | 08:46

 259 ఎంయులకు చేరుకున్న రోజువారీ డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో నమోదైంది. ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్‌ వినియోగం కూడా…

ఎన్నికల విధుల్లోని ఉద్యోగులందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ : సిఇఒ ఎంకె మీనా

May 6,2024 | 08:05

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో, విజయనగరం టౌన్‌ : ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించరాదని, స్పాట్‌లోనే ఫారమ్‌-12ను తీసుకోవడంతోపాటు అర్హులైన…

భూ హక్కుల చట్టంలో ఎన్‌డిఎ, వైసిపి రెండూ నేరస్తులే

May 6,2024 | 08:04

ఈ చట్టంతో గిరిజనులు, పేదరైతులు, గుడిసెవాసులకు తీవ్ర నష్టం  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు  రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి  విశాఖ ఉక్కుపై…

ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం

May 6,2024 | 08:00

 కాగజ్‌నగర్‌సభలో అమిత్‌ షా  రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం ధర్మవరం సభలో హామీ ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో, అనంతపురం ప్రతినిధి : ముస్లిం రిజర్వేషన్లు రద్దుచేసి…

ఉల్లంఘనలపై సిఐడి నోటీసులు

May 6,2024 | 07:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘల కింద తెలుగుదేశం పార్టీకి సిఐడి నోటీసులు జారీ చేసింది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుపై దుష్ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు…