రాష్ట్రం

  • Home
  • ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావాలి : డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రం

ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావాలి : డిప్యూటీ సీఎం భట్టి

Mar 12,2024 | 15:15

హైదరాబాద్‌: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావాలని కోరుకుంటూ యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశామని తెలంగాణ…

శ్రీవారి దర్శనానికి వారికి మినహా ఇతరులకు అనుమతి లేదు

Mar 12,2024 | 14:56

తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు వారి కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం బోర్డు కల్పించిందని టీటీడీ చైర్మన్‌…

కరీంనగర్‌ సభకు కేటీఆర్‌ దూరం..

Mar 12,2024 | 14:45

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్‌ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో…

ఇరిగేషన్‌ శాఖలో వందల కోట్ల కుంభకోణం: సోమిరెడ్డి

Mar 12,2024 | 14:37

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్‌ శాఖలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆరోపించారు. సర్వేపల్లిలోనే రూ.300 కోట్ల పనులు చేయకుండా…

నేటి నుండి రంజాన్‌ మాసం ప్రారంభం

Mar 12,2024 | 13:10

తెలంగాణ : నెలవంక దర్శనంతో రంజాన్‌ మాసం నేటి నుండి ప్రారంభమైంది. ఈరోజు నుండి నెలరోజులపాటు ముస్లింలు రంజాన్‌ ఉపవాస దీక్షలు చేస్తారు. ముస్లింలకు సిఎం రేవంత్‌…

TSRTC: ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి

Mar 12,2024 | 12:49

హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన 22 ఎలక్ట్రిక్‌ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.…

గంట వ్యవధిలో రెండు ప్రమాదాలు – ఇద్దరి పరిస్థితి విషమం

Mar 12,2024 | 11:28

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల) : గంట వ్యవధిలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఒకే ఊరికి చెందిన నలుగురు యువకులు తీవ్రంగా…

విశాఖపట్నం – పూరి వందేభారత్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోడి

Mar 12,2024 | 12:00

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం కేంద్రంగా నడిచే విశాఖపట్నం – పూరి వందే భారత్‌ రైల్‌ ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం 9:15 గంటలకు…