రాష్ట్రం

  • Home
  • అసెంబ్లీలో కోరం లేదు.. మండలిలో మంత్రులు లేరు

రాష్ట్రం

అసెంబ్లీలో కోరం లేదు.. మండలిలో మంత్రులు లేరు

Feb 9,2024 | 08:14

– చివరిరోజూ సమావేశాల్లో కొనసాగిన నిర్లిప్తత -అసెంబ్లీ నిరవధిక వాయిదా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో చివరిరోజైన గురువారం కూడా సభ్యులలో నిర్లిప్తత కొనసాగింది.…

ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు.. ఖండించిన సిపిఎం వి.శ్రీనివాసరావు

Feb 9,2024 | 08:12

నాయకులను పిలిచి చర్చించాలని డిమాండ్‌ ప్రజాశక్తి-విజయవాడ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు చలో విజయవాడ ధర్నా కార్యక్రమానికి రాకుండా ఎక్కడికక్కడ జిల్లాల్లో నోటీసులిచ్చి…

ఐఆర్‌ఆర్‌ కేసులో ఎ-1గా చంద్రబాబు

Feb 9,2024 | 08:11

– ఎసిబి కోర్టులో సిఐడి ఛార్జిషీట్‌ ప్రజాశక్తి-అమరావతి: ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కేసులో ఎ-1 ముద్దాయిగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును పేర్కొంటూ ఎసిబి కోర్టులో…

వీక్షణం ఎడిటర్‌, వేణుగోపాల్‌ నివాసాల్లో ఎన్‌ఐఎ సోదాలు

Feb 9,2024 | 08:11

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గురువారం సోదాలు నిర్వహించింది. హిమాయత్‌నగర్‌లోని వీక్షణం పత్రిక ఎడిటర్‌, ప్రొఫెసర్‌ వరవరరావు…

ఢిల్లీకి సిఎం జగన్‌

Feb 9,2024 | 08:09

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. గురువారం శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. రాత్రి అక్కడే…

పర్యావరణ పరిరక్షణ వల్ల అందరికీ ఆరోగ్యం

Feb 9,2024 | 08:10

– విశాఖలో సాగిన జెవివి సైన్స్‌ కళాయాత్ర ప్రజాశక్తి -గాజువాక (విశాఖపట్నం): విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం కల్పించే నిమిత్తం జన విజ్ఞాన వేదిక (జెవివి) ఆధ్వర్యాన చేపట్టిన…

డిఎస్‌సి అభ్యర్థుల అర్ధనగ్న ప్రదర్శన

Feb 9,2024 | 08:08

ప్రజాశక్తి – అనకాపల్లి (అనకాపల్లి జిల్లా): పూర్తి పోస్టులతో మెగా డిఎస్‌సి ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన అనకాపల్లిలో గురువారం డిఎస్‌సి అభ్యర్థులు అర్ధనగ్న ప్రదర్శన…

వైసిపి రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

Feb 9,2024 | 08:07

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో:రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థులను వైసిపి ప్రకటించింది. వైసిపి సీనియర్‌ నాయకులు వైవి సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కడప జిల్లాకు చెందిన మేడా…

తాగునీటి కష్టాలు ఉండకూడదనే వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటు

Feb 9,2024 | 08:08

-ప్రారంభించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజాశక్తి-చిలమత్తూరు (హిందూపురం):వేసవి కాలం సమీపిస్తున్న వేళ ప్రజలకు తాగునీటి కష్టాలు ఉండకూడదనే ఉద్ధేశంతోనే వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశామని హిందూపురం ఎమ్మెల్యే…