రాష్ట్రం

  • Home
  • నేటి నుంచి నామినేషన్లు

రాష్ట్రం

నేటి నుంచి నామినేషన్లు

Apr 18,2024 | 00:40

11 నుంచి 3 గంటల వరకు స్వీకరణ  సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం నేటి…

బాలకృష్ణ, లోకేష్‌పై చర్యలు తీసుకోండి

Apr 18,2024 | 00:29

 ఎన్నికల సంఘానికి వైసిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సిఎం జగన్‌పై వ్యక్తిగతంగా, వైసిపిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ, యూట్యూబ్‌…

బందరు పోర్టుకు పూర్వ వైభవం తెస్తాం

Apr 18,2024 | 00:26

జగన్‌ డ్రామాలు నమ్మొద్దు  పెడన, మచిలీపట్నం ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : బందరు ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పోర్టు నిర్మాణాన్ని…

నంద్యాలలో 44.9 డిగ్రీలు

Apr 17,2024 | 22:28

 192 మండలాల్లో వడగాడ్పులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సూర్యుడు భగభగమంటున్నాడు. బుధవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురం గ్రామంలో అత్యధికంగా…

దాడి కేసులో ‘బొండా’ను ఇరికించే యత్నం : చంద్రబాబు

Apr 17,2024 | 22:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికార పార్టీ కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రిపై రాయి దాడి విషయంలో తప్పుడు ప్రచారాలు, సింపతీ…

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి

Apr 17,2024 | 22:07

సమైక్య విధానాన్ని దెబ్బతీసే శక్తులకు బుద్ధి చెప్పాలి సదస్సులో ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు ప్రజాశక్తి – ఒంగోలు సబర్బన్‌ : రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమైక్య విధానం,…

20న షర్మిల నామినేషన్‌

Apr 17,2024 | 21:53

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పులివెందుల  సునీత, తులసిరెడ్డి ప్రజాశక్తి-పులివెందుల రూరల్‌ : కడపలో ఈ నెల 20వ తేదీన కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థిగా షర్మిల నామినేషన్‌…

ఎసిబికి చిక్కిన సివిల్‌ సప్లయిస్‌ అధికారి

Apr 17,2024 | 21:50

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సివిల్‌ సప్లయిస్‌ డిప్యూటీ తహశీల్దార్‌ ఎసిబికి చిక్కారు. ఆయనను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎసిబి అధికారులు తెలిపిన…

యాజమాన్యం నిరంకుశ వైఖరిని విడనాడాలి

Apr 17,2024 | 21:48

 ఎపి పేపరుమిల్లు కార్మిక సంఘాల నాయకులు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : రాజమహేంద్రవరంలోని ఎపి పేపర్‌ మిల్‌ యాజమాన్యం మొండి వైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే…