15మంది సీఐలకు డీఎస్పీలుగా పోస్టింగ్
ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రంలో 15మంది సీఐలు డీఎస్పీలుగా పదోన్నతిపై పోస్టింగులు ఇచ్చారు. వీరి పదోన్నతులను ప్రభుత్వం ఆగస్టులో ఖరారు చేసింది. కాగా వారికి తాజాగా పోస్టింగులు ఇస్తూ డీజీపీ…
ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రంలో 15మంది సీఐలు డీఎస్పీలుగా పదోన్నతిపై పోస్టింగులు ఇచ్చారు. వీరి పదోన్నతులను ప్రభుత్వం ఆగస్టులో ఖరారు చేసింది. కాగా వారికి తాజాగా పోస్టింగులు ఇస్తూ డీజీపీ…
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈమేరకు శనివారం ఉదయం తెలంగాణ…
4 నెలల నుంచి ఇదే పరిస్థితి అప్పులతో గడుస్తున్న కుటుంబాలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఎ)లో పనిచేస్తున్న…
అప్పులు తీర్చలేకనే బలవన్మరణం : పోలీసులు ప్రజాశక్తి – మండపేట (డాక్టర్ బిఆర్.అంబేద్కర కోనసీమ జిల్లా) : అప్పుల బాధ తాళలేక డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా…
హైదరాబాద్ : తెలంగాణలో మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నంబర్ 47 ద్వారా మహాలక్ష్మి పథకం…
తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. భట్టి విక్రమార్క- ఆర్థికశాఖ, తుమ్మల – వ్యవసాయశాఖ, ఉత్తమ్కుమార్ రెడ్డి – పౌరసరఫరాల శాఖ, జూపల్లి కృష్ణారావు…
తెలంగాణ : ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్గా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఈరోజు ఉదయం 8.30 గంటలకు గవర్నర్…
ఆభరణాల మాయం కేసును చేధించిన పోలీసులు- ఏడుగురు అరెస్టు, ఒకరు పరారీ ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి: శ్రీకాకుళం జిల్లా గార ఎస్బిఐలో గత నెల 30న…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : బిఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తుంటిఎముకకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని…