జగన్, చంద్రబాబు ఇద్దరూ మోడికి బానిసలు
– ‘ఇండియా’తోనే ప్రత్యేక హోదా సాధ్యం – 2.30 లక్షల ఉద్యోగాల పైనే మొదటి సంతకం – పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాశక్తి-శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా):వైసిపి…
– ‘ఇండియా’తోనే ప్రత్యేక హోదా సాధ్యం – 2.30 లక్షల ఉద్యోగాల పైనే మొదటి సంతకం – పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాశక్తి-శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా):వైసిపి…
– చీరాలలో ముగ్గురు అభ్యర్థుల మధ్య ఉత్కంఠ పోరు పోటాపోటీ ప్రచారం ప్రజాశక్తి – బాపట్ల జిల్లా :బాపట్ల జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయ…
– ఆర్థికభారం లేకుండా వైద్యసేవలు – వైద్యులతో లోకేష్ ముఖాముఖి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కేరళ తరహాలో నర్సింగ్ విద్యను ప్రోత్సహిస్తామని టిడిపి ప్రధాన కార్యదర్శి…
– ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన రాయి దాడి కేసును సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టిడిపి…
ప్రజాశక్తి- కాళ్ల (పశ్చిమగోదావరి జిల్లా) :ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై దాడి ఒక నాటకమని నరసాపురం ఎంపి కనుమూరి రఘు రామకృష్ణంరాజు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో…
– జగన్పై దాడిని సిబిఐతో దర్యాప్తు చేపట్టాలి : అచ్చెన్నాయుడు ప్రజాశక్తి – పలాస (శ్రీకాకుళం జిల్లా) :ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొత్త…
ప్రజాశక్తి-యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టి నగదు, బంగారం, మద్యం, ఇతర విలువలైన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. సరైన పత్రాలు చూపకపోవడంతో సీజ్…
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ప్లాంట్ను ప్రయివేటీకరించాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, వైఎస్ఆర్టియుసి నాయకులు డిమాండ్…
– ఈ నెల 18 నుంచి ప్రారంభం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు వివరాలను ఇంటర్మీడియట్ విద్యామండలి విడుదల చేసింది. మే 24 నుంచి జరగనున్న…