రాష్ట్రం

  • Home
  • ఏపీ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలును ప్రారంభించిన పురంధేశ్వరి

రాష్ట్రం

ఏపీ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలును ప్రారంభించిన పురంధేశ్వరి

Feb 7,2024 | 14:40

అమరావతి : ఏపీలోని గుంటూరు రైల్వేస్టేషన్‌లో గుంటూరు నుంచి అయోధ్యకు వెళ్తున్న ప్రత్యేక రైలును ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌, తదితరులు…

ఆర్టీసీ మనందరిదీ : మంత్రి పొన్నం

Feb 7,2024 | 14:30

హైదరాబాద్‌ : ఆర్టీసీ సంస్థ మనందరిదీ. దానిని కాపాడుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కొండాపూర్‌ 8వ బెటాలియన్‌ లో టీఎస్‌ఆర్టీసీ…

ఢిల్లీలో ప్రత్యేక హోదా-విభజన హామీల సాధన సమితి ధర్నా

Feb 7,2024 | 16:25

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ … ఢిల్లీ ఎపి భవన్‌ వద్ద  ప్రత్యేక హోదా,…

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

Feb 7,2024 | 14:19

రూ.2.86 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన ప్రజాశక్తి-అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడింది. ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో ఓట్…

ఈనెల 9, 10 తేదీల్లో ప్రకాశంలో ‘బాలోత్సవం’

Feb 7,2024 | 13:18

ప్రకాశం : ఈనెల 9, 10 తేదీల్లో ప్రకాశం జిల్లాలో బాలోత్సవం పిల్లల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. బుధవారం ‘ప్రకాశం బాలోత్సవం – ప్రధమ…

ఏపీ బడ్జెట్ – హైలైట్స్

Feb 8,2024 | 11:23

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ ఓటర్ అకౌంట్ బడ్జెట్ 2024-25ను ఏపి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఐదేళ్లుగా బడ్జెట్ ను ప్రవేశపెట్టే  అవకాశం తనకు…

తహశీల్దార్‌ రమణయ్య కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం

Feb 7,2024 | 12:50

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో తహశీల్దార్‌ రమణయ్య హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల…

దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 16 న సమ్మె : ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌

Feb 7,2024 | 12:26

కొండపల్లి (ఎన్‌టిఆర్‌) : కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా , కార్మిక , రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఫిబ్రవరి 16…

జగన్, చంద్రబాబుకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

Feb 7,2024 | 12:22

ప్రజాశక్తి-అమరావతి : ఏపీ విభజన హామీల అమలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10…