రాష్ట్రం

  • Home
  • సీఎం జగన్‌ కలిసేందుకు తాడేపల్లి వచ్చిన కేఏ పాల్‌..

రాష్ట్రం

సీఎం జగన్‌ కలిసేందుకు తాడేపల్లి వచ్చిన కేఏ పాల్‌..

Jan 9,2024 | 14:43

అమరావతి: తనను కలవడానికి దేశాధినేతలే అపాయింట్‌ మెంట్‌ అడుగుతారని చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కు ప్రతికూల పరిస్థితి ఎదురైంది. కేఏ పాల్‌ మంగళవారం…

ప్రశ్నించే వారిపై వైసిపి దాడులు చేస్తోంది: బాలకృష్ణ

Jan 9,2024 | 14:38

హిందూపురం: హిందూపురం పట్టణంలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత టిడిపిదేనని ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో…

మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్‌ విచారణ

Jan 9,2024 | 13:28

తెలంగాణ ప్రభుత్వం ఆదేశం హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్‌ విచారణకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈఎన్‌సీ మురళీధర్‌ రావు…

” జగన్మోహనా! నీకో దండం..”

Jan 9,2024 | 13:24

చీపురుపల్లి (విజయనగరం) : ” జగన్మోహనా! నీకో నమస్కారం, మా సమస్యలు పరిష్కరించి పుణ్యం కట్టుకో ” అంటూ … అంగన్వాడీలు మోకాళ్ళపై నిలబడి దండాలు పెట్టి…

ఎస్మాను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం : విశాఖ జేఏసీ నేతలు

Jan 9,2024 | 13:13

విశాఖ : అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మాను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విశాఖ జేఏసీ నేతలు హెచ్చరించారు. రాష్ట్ర వైసిపి ప్రభుత్వం…

‘జైల్‌ భరో’ శిబిరం వద్ద పడిపోయిన అంగన్వాడి కార్యకర్త

Jan 10,2024 | 15:11

ఏలూరు : అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. అంగన్‌వాడీలు, మున్సిపల్‌, సమగ్రశిక్షా ఉద్యోగులకు మద్దతుగా… మంగళవారం…

ఐఏఎస్‌ అర్వింద్‌ కుమార్‌కు షోకాజ్‌ నోటీసులు

Jan 9,2024 | 12:59

హైదరాబాద్‌ : అనుమతి లేకుండా ఫార్ములా రేసింగ్‌ ఒప్పందం చేసుకున్నారని సీనియర్‌ ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మంళవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.ఈ రేసు…

కాకినాడలో ‘జైల్‌ భరో’ : నేతలు అరెస్ట్‌

Jan 9,2024 | 12:39

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : అంగన్వాడీలపై ఎస్మా ఉపసంహరించుకొని, వారి డిమాండ్లను, సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగులు, మున్సిపల్‌ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ……

అద్దంకిలో మున్సిపల్‌, అంగన్వాడి కార్యకర్తలు అరెస్ట్

Jan 9,2024 | 12:17

ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల) : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … మంగళవారం ఉదయం మునిసిపల్‌ కార్మికులు, అంగన్వాడి కార్యకర్తల ఆధ్వర్యంలో అద్దంకిలోని స్థానిక తహసిల్దార్‌ కార్యాలయాన్ని…