రాష్ట్రం

  • Home
  • రాబోయే 20 రోజులు ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడుతాం : వేణుగోపాల్‌ రెడ్డి

రాష్ట్రం

రాబోయే 20 రోజులు ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడుతాం : వేణుగోపాల్‌ రెడ్డి

May 14,2024 | 11:28

గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు, గుంటూరు పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది అని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు.…

ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్‌ మెట్రో

May 14,2024 | 11:06

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగిరావడంతో మెట్రోలో రద్దీ పెరిగింది. ప్రధానంగా ఎల్బీనగర్‌ నుంచి…

ఎన్డీయే 400 సీట్లు సాధిస్తుంది : చంద్రబాబు

May 14,2024 | 10:46

అమరావతి : తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కిపైగా స్థానాలు సాధించబోతోందని టిడిపి అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మోడి వారణాసిలో నామినేషన్‌…

టిడిపి నేత జేసీ దివాకర్‌ రెడ్డి కుటుంబంపై కేసు నమోదు

May 14,2024 | 10:35

అనంతపురం : టిడిపి నేత జేసీ దివాకర్‌ రెడ్డి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్‌ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో జేసీ కుటుంబ సభ్యులు విధ్వంసం…

తెలుగు రాష్ట్రాల్లో వాహనాలన్నీ బిజీ – తెలంగాణలో మెట్రో రద్దీ

May 14,2024 | 10:20

అమరావతి : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో … తెలుగు రాష్ట్రాల్లో బస్సులు, రైళ్లు, ఆటోలు ఒకటేమిటి వాహనాలన్నీ కిక్కిరిసిపోయాయి. హైవేలపై ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. ఇప్పుడు ఓటేసిన…

రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

May 14,2024 | 10:04

అమరావతి : ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశిస్తాయని, రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది.…

ఓటర్ల లిస్టు నుండి ఐపిఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దంపతుల పేర్లు తొలగింపు

May 14,2024 | 09:51

అమరావతి : డీజీ ర్యాంకు కలిగిన సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఆయన భార్య పేర్లు ఓటర్ల లిస్టు నుండి తొలగించారని అధికారులు చెప్పడంతో పోలింగ్‌…

అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి

May 14,2024 | 15:06

గుంటూరు : రైలు పట్టాలపై యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం గుంటూరులో జరిగింది. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని మూడు బావుల సెంటర్‌ (బరంపేట…

సమస్యలపై గళమెత్తిన ఓటరు

May 14,2024 | 09:23

ఎన్నికలు బహిష్కరణ – తహశీల్దార్‌ హామీతో పోలింగ్‌ పంచాయతీలుగా గుర్తించాలని గిరిజనుల ఆందోళన ప్రజాశక్తి – యంత్రాంగం : ఐదేళ్లకు ఒక్కసారి జరిగే పోలింగ్‌ సమయంలోనైనా తమ…