కిన్నెరసానికి పోటెత్తిన వరద.. 2 గేట్లు ఎత్తివేత
పాల్వంచ: మిచౌంగ్ తుఫాను కారణంగా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.…
పాల్వంచ: మిచౌంగ్ తుఫాను కారణంగా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.…
ప్రజాశక్తి-విజయవాడ : రాజ్యాంగం పరిరక్షణ కొరకు కులాలకు, మతాలకతీతంగా అందరం పూనుకొని ప్రతిజ్ఞ తీసుకోవడమే అంబేద్కర్కు ఇచ్చే నిజమైన నివాళని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.…
ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో రూ.13 కోట్లు నష్టం ప్రజాశక్తి -తిరుపతి సిటీ, అమరావతి: బ్యూరోనెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో…
నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి ముంపు ప్రాంతాల్లో సిపిఎం నాయకులు పర్యటన ప్రజాశక్తి – యంత్రాంగం : తుపాను కారణంగా నీట మునిగిన పలు నగరాల్లోని కాలనీల్లో…
ప్రజాశక్తి-అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో అన్ని విద్యా సంస్థలను మూసివేchయాలని…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్లో వున్నప్పుడు ఫైబర్నెట్ కార్పొరేషన్, అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో విచారించాలని సిఐడి…
తుపాను బాధిత ప్రజ లకు తక్షణ అవసరమైన ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇవ్వడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. తుపానుపై…
బాపట్ల సమీపంలో తీరం దాటిన తుపాన్ ఏడు జిల్లాల్లో తీవ్ర నష్టం 58 మండలాలపై తీవ్ర ప్రభావం వేలాది ఎకరాల్లో పంటనష్టం మరో 24 గంటలు వర్షాలు…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తుపాను సహాయక చర్యల్లో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదని, వీలైనంత తొందరగా అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి…