రాష్ట్రం

  • Home
  • కిన్నెరసానికి పోటెత్తిన వరద.. 2 గేట్లు ఎత్తివేత

రాష్ట్రం

కిన్నెరసానికి పోటెత్తిన వరద.. 2 గేట్లు ఎత్తివేత

Dec 6,2023 | 10:47

పాల్వంచ: మిచౌంగ్‌ తుఫాను కారణంగా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.…

రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్ కు ఇచ్చే నివాళి : సిపియం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Dec 6,2023 | 11:46

ప్రజాశక్తి-విజయవాడ : రాజ్యాంగం పరిరక్షణ కొరకు కులాలకు, మతాలకతీతంగా అందరం పూనుకొని ప్రతిజ్ఞ తీసుకోవడమే అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.…

విద్యుత్‌ పునరుద్ధరణకు ప్రత్యేక టీములు

Dec 6,2023 | 10:44

 ఎపిఎస్‌పిడిసిఎల్‌ పరిధిలో రూ.13 కోట్లు నష్టం ప్రజాశక్తి -తిరుపతి సిటీ, అమరావతి: బ్యూరోనెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో…

నిరాశ్రయులను ఆదుకోవాలి

Dec 6,2023 | 10:59

నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి ముంపు ప్రాంతాల్లో సిపిఎం నాయకులు పర్యటన ప్రజాశక్తి – యంత్రాంగం : తుపాను కారణంగా నీట మునిగిన పలు నగరాల్లోని కాలనీల్లో…

నేడు విద్యా సంస్థలకు సెలవు : విద్యాశాఖ

Dec 6,2023 | 10:32

ప్రజాశక్తి-అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో అన్ని విద్యా సంస్థలను మూసివేchయాలని…

చంద్రబాబుపై పిటి వారెంట్లను తోసిపుచ్చిన ఎసిబి కోర్టు

Dec 6,2023 | 10:18

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రిమాండ్‌లో వున్నప్పుడు ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌, అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో విచారించాలని సిఐడి…

సర్కారుకు సన్నద్ధత లేదు : చంద్రబాబు

Dec 6,2023 | 09:52

తుపాను బాధిత ప్రజ లకు తక్షణ అవసరమైన ఆహారం, నీళ్లు, షెల్టర్‌ ఇవ్వడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. తుపానుపై…

ముంచిన ‘మిచౌంగ్‌’

Dec 6,2023 | 09:48

బాపట్ల సమీపంలో తీరం దాటిన తుపాన్‌ ఏడు జిల్లాల్లో తీవ్ర నష్టం 58 మండలాలపై తీవ్ర ప్రభావం వేలాది ఎకరాల్లో పంటనష్టం మరో 24 గంటలు వర్షాలు…

పొరపాట్లు లేకుండా సహాయక చర్యలు.. అధికారులకు సిఎం ఆదేశం

Dec 6,2023 | 09:05

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తుపాను సహాయక చర్యల్లో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదని, వీలైనంత తొందరగా అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి…