రాష్ట్రం

  • Home
  • ముగిసిన నాలుగో దశ ప్రచారం

రాష్ట్రం

ముగిసిన నాలుగో దశ ప్రచారం

May 12,2024 | 09:54

10 రాష్ట్రాల్లో 96 స్థానాలకు పోలింగ్‌ బరిలో 1,717 మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌, ఒడిషాలో అసెంబ్లీకీ పోలింగ్‌ రాష్ట్రంలో 2,368 మంది ఎమ్మెల్యే, 454 మంది ఎంపీ…

వేదిక అభ్యర్థులను గెలిపించండి

May 12,2024 | 09:27

– ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక్క అవకాశమివ్వండి – చివరి రోజు సిపిఎం అభ్యర్థుల ప్రచార జోరు ప్రజాశక్తి-యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. చివరి…

పోలింగ్‌కు ప్రత్యేక బస్సులు

May 12,2024 | 09:26

– హైదరాబాద్‌ నుంచి 339, బెంగళూరు నుంచి 323 సర్వీసులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రాష్ట్ర రోడ్డు…

ప్రాణం తీసిన ఎన్నికల ఒత్తిడి

May 12,2024 | 09:25

– గుండెపోటుతో వికలాంగ ఉపాధ్యాయుడి మృతి – మినహాయింపు కోసం విన్నవించుకున్నా కనికరించని అధికారులు ప్రజాశక్తి – పెరవలి (తూర్పుగోదావరి) :ఎన్నికల విధుల్లో ఒత్తిడికి గురైన ఓ…

పోలింగ్‌కు సర్వం సిద్దం

May 12,2024 | 10:30

అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ పాలకొండ, కురుపాం, సాలూరుల్లో సాయంత్రం 5గంటల వరకే పోలింగ్‌ ఏజెంట్లుగా నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు…

పివిటిజిలకు బిజెపి ద్ర్రోహం

May 12,2024 | 08:08

-వారి అభివృద్ధికి ఏం చేశారో, ఎన్ని నిధులు వెచ్చించారో చెప్పాలి? -గిరిజన చట్టాలను నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కారు -అరకు పార్లమెంట్‌ స్థానంలో బిజెపి, వైసిపిలను ఓడించండి…

ఎపికి పదేళ్లు ప్రత్యేక హోదా

May 12,2024 | 08:06

వైఎస్‌ షర్మిలను గెలిపించండి : కడప సభలో రాహుల్‌ గాంధీ ప్రజాశక్తి- కడప ప్రతినిధి : ఎన్నికల్లో ఇండియా వేదికను గెలిపిస్తే రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేకహోదా…

పోలీసు స్టేషన్‌లోనే టిడిపి కార్యకర్తపై వైసిపి నేత దాడి

May 12,2024 | 00:19

– బాధితుడి బంధువుల ఆందోళన – ఎస్‌ఐ సస్పెన్షన్‌ ప్రజాశక్తి-కర్లపాలెం (బాపట్ల జిల్లా) :’మా పార్టీ నుండి టిడిపిలో చేరతావా’ అంటూ బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో…

పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందికి 14న స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌

May 12,2024 | 00:06

ఎన్నికల కమిషన్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఈనెల 13న జరిగే పార్లమెంట్‌, శాసనసభ ఎన్నికల్లో పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి రోజు (14వ…