రాష్ట్రం

  • Home
  • నేటి నుంచి టెట్‌ అభ్యర్థులకు ఎడిట్‌ ఆప్షన్‌

రాష్ట్రం

నేటి నుంచి టెట్‌ అభ్యర్థులకు ఎడిట్‌ ఆప్షన్‌

Apr 11,2024 | 13:01

హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20 వరకు పెంచింది. దీంతోపాటు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు…

తిరుమలలో విజిలెన్స్‌ అదుపులో నకిలీ ఐఏఎస్‌ అధికారి

Apr 11,2024 | 12:30

తిరుమల: తిరుమలలో నకిలీ ఐఏఎస్‌ అధికారి నరసింహారావును తితిదే విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్‌ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి ఆయన సిఫార్సు…

అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలి : ఏపీ సీఎం జగన్‌

Apr 11,2024 | 12:18

అమరావతి : కఠిన ఉపావస దీక్షల విరమణ రోజు జరుపుకునే రంజాన్‌ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకోవాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. ఈ సందర్భంగా…

Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Apr 12,2024 | 00:13

ప్రజాశక్తి – అచ్యుతాపురం (అనకాపల్లి) : బైక్‌ను లారీ ఢకొీనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో గురు వారం చోటు…

కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు

Apr 11,2024 | 12:15

హైదరాబాద్‌: వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(జనరల్‌) అనిల్‌కుమార్‌ కాంట్రాక్ట్‌ సంస్థలకు సూచించారు.…

సికింద్రాబాద్‌ నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు

Apr 11,2024 | 12:00

హైదరాబాద్‌: వేసవి ప్రత్యేక రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్‌, సాంత్రాగాఛిలకు.. కేరళలోని కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.…

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

Apr 11,2024 | 11:45

హైదరాబాద్‌: రంజాన్‌ పండువ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్‌ (ఈద్‌ ఉల్‌ ఫీతర్‌) పర్వదినం సందర్భంగా…

రాచకొండ కమిషనరేట్‌లో భారీగా డ్రగ్స్‌ సీజ్‌..

Apr 11,2024 | 11:30

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరంలో డ్రగ్స్‌, గంజాయిని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నగరంలో ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తఅతంగా తనిఖీలు…

ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు 

Apr 11,2024 | 11:07

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు టీడీపీ నేత మోహన్ రావుపై వైసీపీ గూండాల దాడిని ఖండించిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల్లో ఓటమి భయంతోనే…