నేటి నుండి సెంట్రల్లో ‘సిపిఎం జన శంఖారావం’
విజయవాడ : విజయవాడ పాయకాపురం ప్రకాష్నగర్ సెంటర్లో గురువారం ‘సిపిఎం జన శంఖారావం’ ప్రారంభమవుతుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో…
విజయవాడ : విజయవాడ పాయకాపురం ప్రకాష్నగర్ సెంటర్లో గురువారం ‘సిపిఎం జన శంఖారావం’ ప్రారంభమవుతుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో…
‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రజాశక్తి-శాంతిపురం, రామకుప్పం, పుంగనూరు (చిత్తూరు జిల్లా): మహిళలపై అత్యాచారాల్లో ఎపిని నంబర్ 1గా నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని…
– ఆయన సతీమణి కూడా.. – ముఖ్యమంత్రికి లేఖ ప్రజాశక్తి – నెల్లూరు ప్రతినిధి :ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసిపికి నెల్లూరు జిల్లాలో మరో ఎదురుదెబ్బ తాకింది.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:అదానీ సంస్థల ద్వారా సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఎపిఇఆర్సి)ని సిపిఎం కోరింది. ఈ మేరకు ఇఆర్సి…
జిఎన్టి-7 సమావేశంలో మాట్లాడుతున్న బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రజాశక్తి-గుంటూరు:రాష్ట్రంలో 2024 కాలానికి ఎఫ్సివి పొగాకుపంట వేలం అమ్మకాలకు టబాకో బోర్డు షెడ్యూలు విడుదల చేసింది. ఈ నెల…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో రద్దీ కొనసాగుతోంది. గత కొంత కాలంగా రోజుకు లక్షకుపైగా టిక్కిలు వస్తున్నాయి. బుధవారం 1,39,400 టిక్కిలు యార్డుకు…
ప్రజాశకి – రాజమహేంద్రవరం:ఆంధ్రరాష్ట్రానికి మోడీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా…
– వెలుగొండను పరిశీలించిన శశిభూషణ్కుమార్ ప్రజాశక్తి-పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా):వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకారం పరిహారం చెల్లించిన తర్వాతనే ప్రాజెక్టు నుంచి నీళ్లు వదులుతామని…
– 28 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూపు ప్రజాశక్తి-రామచంద్రపురం(డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా):రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ప్రధాన సాక్షి కోటిరాజు (58) మంగళవారం…