మెగా డిఎస్సి విడుదల చేయాలి
– మంత్రి బొత్స క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన డివైఎఫ్ఐ -అరెస్టు చేసిన పోలీసులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మెగా డిఎస్సి ప్రకటించాలని కోరుతూ ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన…
– మంత్రి బొత్స క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన డివైఎఫ్ఐ -అరెస్టు చేసిన పోలీసులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మెగా డిఎస్సి ప్రకటించాలని కోరుతూ ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన…
ప్రజాశక్తి-విజయవాడ : ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మెగా డిఎస్సీ ప్రకటిస్తానని ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఒక…
మంగళగిరి: ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి బుధవారం టిడిపిలో చేరారు. ఆయన బావ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి,…
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమరరాజా గ్రూప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు గల్లా జయదేవ్, సంస్థ ప్రతినిధులు బుధవారం సీఎం రేవంత్తో భేటీ…
తెలంగాణ: తెలంగాణ సర్కార్ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు…
నల్లగొండ : సెంటిమెంట్ పేరుతో బీజేపీ రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తుందని, పార్లమెంటు ఎన్నికల వేళ అయోధ్యలోని రామమందిరాన్ని తెరపైకి తీసుకొచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ…
హైదరాబాద్: ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ హైకోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ నేతలు…
అమరావతి : విజయవాడలో మళ్లీ కులాల చిచ్చు చెలరేగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వకపోవడంపై బ్రాహ్మణ సంఘాల నిరసనకు దిగాయి.…
మంగళగిరి: కాంగ్రెస్లో చేరిన తర్వాత వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కచ్చితంగా పోరాటం చేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. మంగళగిరిలో తన అనుచరులతో…