రాష్ట్రం

  • Home
  • జనసేనకు గ్లాస్‌ గుర్తు రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ

రాష్ట్రం

జనసేనకు గ్లాస్‌ గుర్తు రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ

Feb 14,2024 | 16:52

అమరావతి: జనసేనకు గ్లాస్‌ గుర్తు రద్దు చేయాలన్న పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక…

మిమ్స్ ఉద్యోగులకు మద్దతుగా 19న రాస్తారోకో

Feb 14,2024 | 16:59

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మిమ్స్ ఉద్యోగులు న్యాయమైన పోరాటం వెనుక తాము ఉన్నామని, న్యాయం జరిగే వరకు పోరాటానికి అండగా ఉంటామని, మిమ్స్ ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా…

బండ్ల గణేష్‌కి ఏడాది జైలు, జరిమానా

Feb 14,2024 | 16:46

ప్రజాశక్తి-ప్రకాశం : సినీ నటుడు బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్షపడింది. బాకీ చెల్లించే నిమిత్తం ఇచ్చిన చెక్కు చెల్లని కేసులో ఒంగోలు రెండో అదనపు మున్సిఫ్‌…

నగల దుకాణంలో దోపిడీ..

Feb 14,2024 | 16:44

హైదరాబాద్‌ : మలక్‌పేట లోని అక్బర్‌బాగ్‌లో గల నగల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. షాప్‌లోకి చొరబడిన ముగ్గురు దుండగులు దుకాణం యజమానిని కత్తితో బెదరించి బంగారంనగలు…

ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల

Feb 14,2024 | 16:25

ప్రజాశక్తి-అమరావతి : ఫిబ్రవరి 25న ఏపీలో గ్రూప్-2 నియామకాల ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం ఏపీపీఎస్సీ నేడు హాల్ టికెట్లను విడుదల చేసింది. హాల్ టికెట్లను https://psc.ap.gov.in/ వెబ్…

విభజన చట్టంలోని అంశాలను సాధించడమే లక్ష్యం : మంత్రి బొత్స

Feb 14,2024 | 16:09

విశాఖ: విభజన చట్టంలోని అంశాలను సాధించడమే తమ పార్టీ విధానమని, రాష్ట్రానికి చట్టపరంగా రావాల్సిన వాటి గురించే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.…

అట్టహాసంగా 4వ విడత వైఎస్ఆర్ ఆసరా

Feb 14,2024 | 15:59

ప్రజాశక్తి-పలమనేరు : ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నారని రాజంపేట ఎంపి మరియు లోక్ సభ…

సంగీత, నృత్య కళలతో సమాజ వికాసం : భూమన కరుణాకరరెడ్డి

Feb 14,2024 | 15:53

మహతిలో ఘనంగా దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం ప్రారంభం ఐదు రాష్ట్రాల కళాకారులతో సదస్సులు, సంగీత, నృత్య ప్రదర్శనలు ప్రజాశక్తి – క్యాంపస్ : భారతీయ సంప్రదాయ…

పోటీ చేసే స్థానాలపై సిపిఎం కీలక ప్రకటన

Feb 14,2024 | 16:22

ప్రజాశక్తి-విశాఖ : మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) కీలక ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన సిపిఎం రాష్ట్ర…