అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: ఓల్డ్ సిటీలో ఓ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గన్ మిస్ ఫైర్ కావడంతో అతడు మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.…
హైదరాబాద్: ఓల్డ్ సిటీలో ఓ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గన్ మిస్ ఫైర్ కావడంతో అతడు మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.…
-కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల డ్యూటీ ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి:రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకానికి జిల్లాల ఎన్నికల అధికారులు కసరత్తు…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రవ్యాప్తంగా 64.91లక్షల మందికి (98.81శాతం) మంది లబ్దిదారులకు రూ.1930.25 కోట్లు సామాజిక భద్రతా పింఛన్లను శనివారం నాటికి పంపిణీ చేసినట్లు రాష్ట్ర…
ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : వ్యవసాయ కూలీకి రూ.1,22,206 కరెంటు బిల్లు వచ్చింది.. దీంతో ఆ కూలి ఖంగుతిన్నారు.. ఏంటిది ? ఒక కరెంటు బల్బు, ఒక ఫ్యాను…
తెలంగాణ : తీగల వంతెనపై ఇద్దరు స్నేహితులు సెల్ఫీ దిగుతుండగా … వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఒకకు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన…
అనకాపల్లి : అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి బిజెపి తరఫున పోటీ చేస్తున్న సిఎం రమేష్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఒక కేసుకు సంబంధించి తనిఖీలు చేస్తున్న…
-రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం తుక్కుగూడ జనజాతరలో రాహుల్గాంధీ -కాంగ్రెస్ పార్టీ తెలుగు మేనిఫెస్టో ఆవిష్కరణ -దేశంలో ప్రతి పేద మహిళకు, నిరుద్యోగికి ఏడాదికి లక్ష ఆర్థిక సాయానికి…
ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ (పల్నాడు జిల్లా) :పాముకాటుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల రైతు సంఘం అధ్యక్షులు బగ్గి వెంకటేశ్వర్లు (65) శనివారం మృతి చెందారు. మండలంలోని కందులువారిపాలేనికి…
-ఐపిఎస్ బదిలీల లేఖను ఖండించిన సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కీలక స్థానాల్లో ఉన్న 22 మంది ఐపిఎస్లను బదిలీ చేసి వారి స్థానంలో ఎవర్ని…