రాష్ట్రం

  • Home
  • గందరగోళంలో ఆర్థికశాఖ

రాష్ట్రం

గందరగోళంలో ఆర్థికశాఖ

May 17,2024 | 21:55

-వాస్తవ పరిస్థితిపై గవర్నర్‌కు నివేదిక ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఆర్థికశాఖ గందరగోళంలో చిక్కుకుంది. అన్ని వైపుల నుండి వస్తున్న…

చంద్రబాబు సిఎం కావాలని కోరుకున్నా

May 17,2024 | 21:49

కూటమికి 125-150 సీట్లు : రఘురామకృష్ణంరాజు ప్రజాశక్తి- తిరుమల :ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు రావాలని కోరుకున్నానని, కూటమికి 125ా150 సీట్లు తప్పకుండా వస్తాయని ఎంపి రఘురామకృష్ణంరాజు…

ఒఎన్‌జిసి పైపులైన్‌ పనులను అడ్డుకున్న రైతులు

May 17,2024 | 21:45

– అదుపులోకి తీసుకుని కలెక్టరేట్‌కు తరలించిన పోలీసులు – కలెక్టర్‌ ఆదేశాలతో నిలిచిన పనులు ప్రజాశక్తి – నరసాపురం (పశ్చిమగోదావరి):తమ పంట పొలాలకు వెళ్లే మార్గంలో గ్యాస్‌…

హింసాత్మక ఘటనలకు పాల్పడుతోన్న టిడిపి

May 17,2024 | 21:40

– పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రాను తొలగించాలి – సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సిఎం జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలతో తమకు విజయం దక్కడం…

ఆర్‌టిసి ఉద్యోగ సంఘాల నాయకుల అక్రమ సస్పెన్షన్‌ను రద్దు చేయండి

May 17,2024 | 21:02

– సిఐటియు, ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన ఏలూరులో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గన్నారనే కారణంతో ఎపిఎస్‌ఆర్‌టిసి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌…

మొదటి ఘాట్‌ రోడ్డు వద్ద రెండు ప్రమాదాలు

May 17,2024 | 20:55

స్వల్ప గాయాలతో బయట పడ్డ సందర్శకులు ప్రజాశక్తి -తిరుమల :తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డు మాల్వాడి గుండం వద్ద శుక్రవారం రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో…

ఇఎపిసెట్‌కు రెండో రోజు 91.62 శాతం హాజరు

May 17,2024 | 20:48

– రేపటి నుంచి ఎంపిసి విభాగం పరీక్ష ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఇఎపిసెట్‌)-2024 రెండో రోజు పరీక్షకు 91.62 శాతం…

తాగునీటి కోసం సచివాలయం ముట్టడి

May 17,2024 | 20:45

– ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగిన మహిళలు ప్రజాశక్తి – పుట్లూరు (అనంతపురం) :అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలోని కంది కాపుల గ్రామంలో నెలకొన్న తాగునీటి…

హింసపై ఈసీకి సీఈవో నివేదిక

May 17,2024 | 18:31

అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల…