అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం కాగా బీజేపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ బాధ్యతలు…
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం కాగా బీజేపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ బాధ్యతలు…
హైదరాబాద్ : మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగుబాటు తెలంగాణలో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. పిల్లర్ల కుంగుబాటుపై జయశంకర్ జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.…
తెలంగాణ : నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 78వ పుట్టిన రోజును పురస్కరించుకొని … పిసిసి ఆధ్వర్యంలో గాంధీభవన్లో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఎం…
ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రంలో 15మంది సీఐలు డీఎస్పీలుగా పదోన్నతిపై పోస్టింగులు ఇచ్చారు. వీరి పదోన్నతులను ప్రభుత్వం ఆగస్టులో ఖరారు చేసింది. కాగా వారికి తాజాగా పోస్టింగులు ఇస్తూ డీజీపీ…
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈమేరకు శనివారం ఉదయం తెలంగాణ…
4 నెలల నుంచి ఇదే పరిస్థితి అప్పులతో గడుస్తున్న కుటుంబాలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఎ)లో పనిచేస్తున్న…
అప్పులు తీర్చలేకనే బలవన్మరణం : పోలీసులు ప్రజాశక్తి – మండపేట (డాక్టర్ బిఆర్.అంబేద్కర కోనసీమ జిల్లా) : అప్పుల బాధ తాళలేక డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా…
హైదరాబాద్ : తెలంగాణలో మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నంబర్ 47 ద్వారా మహాలక్ష్మి పథకం…
తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. భట్టి విక్రమార్క- ఆర్థికశాఖ, తుమ్మల – వ్యవసాయశాఖ, ఉత్తమ్కుమార్ రెడ్డి – పౌరసరఫరాల శాఖ, జూపల్లి కృష్ణారావు…