రాష్ట్రం

  • Home
  • టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుంది: ఎంపీ కేశినేని నాని

రాష్ట్రం

టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుంది: ఎంపీ కేశినేని నాని

Jan 20,2024 | 15:47

విజయవాడ: కాల్‌ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం కంచికచర్ల మండలం పెండ్యాలలో 70 లక్షల…

నీటి వాటా తేల్చేదాకా కేఆర్‌ఎంబీపై యథాతథ స్థితి కొనసాగాలి: మాజీ మంత్రి సింగిరెడ్డి

Jan 20,2024 | 15:30

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ మంత్రులపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేఆర్‌ఎంబీలో తెలంగాణ చేరిందని కేంద్రం సమావేశ మినిట్స్‌ లో…

అయోధ్య పేరుతో వచ్చే లింకులు ఓపెన్‌ చేయొద్దు: సైబర్‌ పోలీసులు

Jan 20,2024 | 15:17

హైదరాబాద్‌: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అందరి దృష్టి రామమందిరంపైనే ఉంది. రామ మందిరం విశేషాలను తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్షంగా…

టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో సర్వదర్శనం

Jan 20,2024 | 14:57

తిరుమల : గోవిందా నామ స్మరణతో తిరుమల ప్రాంతం మారుమ్రోగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 16 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 18…

ట్విట్టర్‌ ఖాతా సేఫ్‌.. ప్రొఫైల్‌ పిక్‌ అప్‌డేట్‌ చేసిన గవర్నర్‌ తమిళిసై

Jan 20,2024 | 14:40

హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అకౌంట్‌ సెక్యూర్డ్‌గా ఉన్నట్లు తెలిపారు. దీంతో గవర్నర్‌ తమిళిసై ప్రొఫైల్‌…

రాంగ్‌ రూట్లో చంద్రబాబు హెలికాప్టర్‌… అప్రమత్తం చేసిన ఏటీసీ

Jan 20,2024 | 14:23

ప్రజాశక్తి-విశాఖ : టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ నుంచి అరకు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దారితప్పింది. చంద్రబాబు హెలికాప్టర్‌కు ఏటీసీతో సమన్వయ లోపం తలెత్తడంతో ఈ…

ప్రజలెవ్వరూ ఈనెల కరెంటు బిల్లులను కట్టొద్దు : కెటిఆర్‌

Jan 20,2024 | 14:05

తెలంగాణ : లండన్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ స్పందించారు. బిఆర్‌ఎస్‌ను 100 మీటర్లలోపల పాతిపెట్టడం కాదు.. ముందు…

లండన్‌ పర్యటనలో సిఎం రేవంత్‌ ఘాటు వ్యాఖ్యలు

Jan 20,2024 | 13:44

తెలంగాణ : లండన్‌ పర్యటనలో తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందించి ఎద్దేవా చేశారు. లండన్‌…

మెరుగుపడుతున్న తమ్మినేని ఆరోగ్యం

Jan 20,2024 | 14:25

తెలంగాణ : ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం మెరుగుపడుతుంది. రెండు రోజుల క్రితం వైద్యులు వెంటిలేటర్‌ను తొలగించారు.…