రాష్ట్రం

  • Home
  • కుల గణన తీర్మానం ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం : రేవంత్‌ రెడ్డి

రాష్ట్రం

కుల గణన తీర్మానం ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం : రేవంత్‌ రెడ్డి

Feb 16,2024 | 14:38

హైదరాబాద్‌: కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా శాసన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కులగణన తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనికి…

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

Feb 16,2024 | 14:35

తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం వాహనసేవతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఉదయం 5:30 గంటలకు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో…

కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి 

Feb 16,2024 | 14:08

డి రమాదేవి, ఆంధ్రప్రదేశ్ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద ప్రజా సంఘాల రాస్తారోకో ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : నిరంకుశత్వంగా కేంద్రంలో నరేంద్ర…

పారిశ్రామిక వాడలలో సమ్మె(ఫోటోలు)

Feb 16,2024 | 13:37

ప్రజాశక్తి-యంత్రాంగం :  క్రిమినల్ చట్టం 106 (1),(2) రద్దు చేయాలని, మోటారు ట్రాన్స్‌పోర్టు సవరణ చట్టం 2019, జివో నెం. 21ని రద్దు చేయాలని, డ్రైవర్లుకు సంక్షేమబోర్డు…

ఎస్‌జిటి పోస్టులకు బిఇడి అభ్యర్థులను అనుమతించొద్దు

Feb 16,2024 | 09:20

హైకోర్టులో పిటిషన్‌ దాఖలు ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఇచ్చిన డిఎస్‌సి నోటిఫికేషన్‌లో సెకెండ్రీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జిటి) పోస్టుల భర్తీకి…

తిరుపతిని రాష్ట్ర రాజధాని చేయాలి

Feb 16,2024 | 09:13

కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ డిమాండ్‌ చేశారు. గురువారం విజయవాడలో ఆయన…

తిరుపతిలో తాగునీటి ఎద్దడి 

Feb 16,2024 | 09:12

వేసవి ముందస్తు జాగ్రత్తలు ఏవి..? మూడురోజులకు ఒకసారి సరఫరా ప్రత్యామయంగా ట్యాంకర్లతో పంపణి ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : తిరుపతి నగరంలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.…

మిమ్స్‌ ఉద్యోగులకు సిఐటియు అండ

Feb 16,2024 | 09:08

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం జిల్లా) : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల పోరాటానికి సిఐటియు అండగా ఉంటుందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరావమ్మ…

గిట్టుబాటు కాని వ్యవసాయం 

Feb 16,2024 | 09:07

దళారులు నిర్ణయించిందే ధర! కానరాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : ఏటేటా వరి సాగు అన్నదాతల పాలిట ఉరితాళ్లవుతున్నాయి.. రైతే రాజు..దేశానికి పట్టెడన్నం పెట్టేది రైతన్నేనంటూ…