కీసరలో అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య
మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లా పరిధిలోని కీసరలో విషాదం నెలకొంది. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో దంపతులు సురేశ్(48), భాగ్య(45) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.…
మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లా పరిధిలోని కీసరలో విషాదం నెలకొంది. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో దంపతులు సురేశ్(48), భాగ్య(45) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.…
కర్నూల్: టీడీపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుండగా.. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది.. అయితే, బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు.. వారికే కాదు రాష్ట్రానికి కూడా అరిష్టం…
హైదరాబాద్ : తెలంగాణ భవన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్…
హైదరాబాద్: నీటిపారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడారు. ”నీటిపారుదల రంగంపై విపక్షాలు అభిప్రాయం…
అమరావతి: ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని.. వైసీపీ సభలకు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయడు పేర్కొన్నారు. టీడీపీ సభలకు…
విజయవాడ: వైసిపికి వెళ్లిన కేశినేని నానిపై టిడిపి సీనియర్ నేత కేశినేని శివనాథ్(చిన్ని) తీవ్ర విమర్శలు చేశారు. ”వైసిపిలో విజయవాడ ఎంపీ సీటు ఇంకా ఖరారు కాలేదు.…
ప్రజాశక్తి-యంత్రాంగం : విజయవాడలో ఆదివారం(ఫిబ్రవరి 18) జరగబోయే ”ఓట్ ఫర్ ఒపిఎస్” ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం నిర్బంధాన్ని కొనసాగిస్తుంది. ధర్నాకు వెళ్లవద్దంటూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులకు,…
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల రంగంపై శ్వేత పత్రాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీనిపై సభలో చర్చ జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…