రాష్ట్రం

  • Home
  • కీసరలో అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య

రాష్ట్రం

కీసరలో అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య

Feb 17,2024 | 15:36

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : జిల్లా పరిధిలోని కీసరలో విషాదం నెలకొంది. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో దంపతులు సురేశ్‌(48), భాగ్య(45) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.…

బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు..వారికే కాదు రాష్ట్రానికే అరిష్టం..! : సిపిఐ రామకృష్ణ

Feb 17,2024 | 15:24

కర్నూల్‌: టీడీపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుండగా.. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది.. అయితే, బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు.. వారికే కాదు రాష్ట్రానికి కూడా అరిష్టం…

ఛలో విజయవాడకు అనుమతులు లేవు.. అమల్లో 144 సెక్షన్‌

Feb 17,2024 | 15:15

అమరావతి: సీపీఎస్‌ ఉద్యోగులు ఇవాళ, రేపు తలపెట్టిన ఛలో విజయవాడకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఛలో విజయవాడ నిర్వహణకు సిద్ధమైతే చట్టపర చర్యలుంటాయని హెచ్చరించారు.…

ఆటో డ్రైవర్‌లకు ప్రమాద బీమా పత్రాలు అందజేసిన కేటీఆర్‌

Feb 17,2024 | 14:51

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌…

తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బిఆర్‌ఎస్‌ తీవ్ర ప్రయత్నం : రేవంత్‌ రెడ్డి

Feb 17,2024 | 14:38

హైదరాబాద్‌: నీటిపారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ”నీటిపారుదల రంగంపై విపక్షాలు అభిప్రాయం…

జగన్‌ సభలకు వారం ముందు నుంచే ఆంక్షలు : అచ్చెన్నాయుడు

Feb 17,2024 | 14:29

అమరావతి: ఏపీలో రూల్‌ ఆఫ్‌ లా లేదని.. వైసీపీ సభలకు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయడు పేర్కొన్నారు. టీడీపీ సభలకు…

అక్రమాలు బయటపడుతున్నాయనే కేశినేని నాని పార్టీ మారారు : కేశినేని చిన్ని

Feb 17,2024 | 14:21

విజయవాడ: వైసిపికి వెళ్లిన కేశినేని నానిపై టిడిపి సీనియర్‌ నేత కేశినేని శివనాథ్‌(చిన్ని) తీవ్ర విమర్శలు చేశారు. ”వైసిపిలో విజయవాడ ఎంపీ సీటు ఇంకా ఖరారు కాలేదు.…

”ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌”పై కొనసాగుతున్న నిర్బంధం

Feb 17,2024 | 14:53

ప్రజాశక్తి-యంత్రాంగం : విజయవాడలో ఆదివారం(ఫిబ్రవరి 18) జరగబోయే ”ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌” ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం నిర్బంధాన్ని కొనసాగిస్తుంది. ధర్నాకు వెళ్లవద్దంటూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులకు,…

అసెంబ్లీలో కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్‌ రెడ్డి

Feb 17,2024 | 13:22

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల రంగంపై శ్వేత పత్రాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీనిపై సభలో చర్చ జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…