బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి…
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి…
జై భారత్ నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు ప్రజాశక్తి-వన్టౌన్ ఆంధ్రప్రదేశ్కు వస్తున్న ప్రధాని మోదీకి సమస్యలతో స్వాగతం పలుకుతామని జైభారత్ నేషనల్ పార్టీ…
నిజామాబాద్ : పొలంలోని వరికొయ్యలు ఓ రైతు ప్రాణాలను తీసింది. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం పోతునూరులో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ…
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఈ నెల 5న జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ )కు తెనాలిలో రెండు పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లు సిటీ కోఆర్డినేటర్,…
పిఠాపురం: తన కూతురు క్రాంతి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ఆర్సీపీ నేత, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. షాకింగ్ కామెంట్స్ చేశారు. ” నేను పదవుల కోసం…
హైదరాబాద్: లోక్సభ ఎన్నికలు-2024కు తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. పార్టీ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘ఇందిరమ్మ రాజ్యం..ఇంటింటా…
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సఅష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ మాజీ…
అమరావతి : ఎన్నికల వేళ … ఆంధ్రప్రదేశ్లో 100 శాతం వెబ్కాస్టింగ్తో కూడిన 14 సమస్యాత్మక నియోజకవర్గాలను ఈసీ ప్రకటించింది. ఈసీ ప్రకటించిన ఆ 14 సమస్యాత్మక…
ప్రజాశక్తి -కాళ్ళ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ప్రతి అభ్యర్థికి ప్రతిష్టాత్మకంగా మారటంతో తమ భర్తల విజయం కోసం భార్యలు ప్రచారాన్ని చేస్తున్నారు. గతకొన్ని రోజులుగా వీరు ఎన్నికల…