జిందాల్తో బతుకులు బుగ్గి
నిర్వాసితుల గోడు 18 ఏళ్లు గడిచినా ఏర్పాటు కాని కంపెనీ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : బాక్సైట్ శుద్ధి కర్మాగారం ఏర్పాటు…
నిర్వాసితుల గోడు 18 ఏళ్లు గడిచినా ఏర్పాటు కాని కంపెనీ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : బాక్సైట్ శుద్ధి కర్మాగారం ఏర్పాటు…
అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరిగింది. మార్చి నెల ప్రారంభంలోనే భానుడు భగభగ మండిపోతున్నాడు. బెజవాడలో ఎండ తీవ్రత పెరిగింది. గతవారం రోజులుగా నిత్యం…
హైదరాబాద్ : క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఓ యువ టెకీ మృతి చెందిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన కథనం…
కొత్తకోట (వనపర్తి) : వనపర్తి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకలోని బళ్లారి నుంచి 12మంది హైదరాబాద్కు వెళుతుండగా, దాదాపు తెల్లవారుజామున 3…
ప్రజాశక్తి – విజయవాడ :విజయవాడ రాజరాజేశ్వరి పేట అరుణోదయ నగర్లో ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయాలని బుడమేరు రైలు బ్రిడ్జి కింద రోడ్లు నిర్మించి లైట్లు వేయించాలని స్థానికులు…
ప్రజాశక్తి-బాపట్ల :రోడ్డుప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్మెన్ మృతి చెందారు. ఈ ఘటన బాపట్ల-పొన్నూరు మార్గమధ్యలో చుండూరుపల్లి వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన కథనం…
ప్రజాశక్తి – చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా):ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాన్, మావోయిస్టు మృతి చెందారు.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదోతరగతి పరీక్షల విద్యార్థుల హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్సైట్లో పొందుపరచనుంది. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చునని ప్రభుత్వ…
ప్రజాశక్తి – మైదుకూరు: బెంగళూరు వైట్ఫీల్డ్ రామేశ్వరం హోటల్లో పేలుళ్ల ఘటన సూత్రధారి సలీంను ఎన్ఐఎ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. రెండ్రోజులుగా సాగించిన అన్వేషణలో భాగంగా…