రాష్ట్రం

  • Home
  • అవ్వాతాత అంటూనే జగన్‌ మోసం : టిడిపి అధినేత చంద్రబాబు

రాష్ట్రం

అవ్వాతాత అంటూనే జగన్‌ మోసం : టిడిపి అధినేత చంద్రబాబు

Apr 1,2024 | 23:10

 ఇంటివద్దకు పెన్షన్‌ ఇవ్వకపోవడం వైసిపి కుట్ర ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అవ్వాతాత అంటూనే వృద్ధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేశారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు…

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మహిళా కార్మికులు మృతి

Apr 1,2024 | 23:13

పది మందికి తీవ్రగాయాలు ప్రజాశక్తి-వేటపాలెం (ప్రకాశం జిల్లా), మాచర్ల, చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : మూడు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మహిళా కార్మికులు దుర్మరణం చెందారు. ఈ…

రాజకీయ కారణాలతో జాప్యం కారాదు

Apr 1,2024 | 23:26

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో సుప్రీం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ రాజకీయ కారణాలతో జాప్యం కారాదు అని సుప్రీంకోర్టు…

11వ పిఆర్‌సి ప్రకారం వేతన సవరణ :  ఎవి నాగేశ్వరరావు డిమాండ్‌

Apr 1,2024 | 23:20

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : డిఎస్‌సి కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగులకు 100 శాతం గ్రాస్‌ శాలరీ, డిఎ, హెచ్‌ఆర్‌ఎలను కొనసాగిస్తూ 11వ పిఆర్‌సి ప్రకారం వేతన…

పింఛన్‌ ఇక్కట్లకు చంద్రబాబే కారణం : బొత్స

Apr 1,2024 | 22:50

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదీన అందజేసిన సామాజిక పింఛన్లను ఈ నెల సకాలంలో పంపిణీ చేయకపోవడానికి టిడిపి అధినేత…

24 మంది వలంటీర్లు రాజీనామా

Apr 1,2024 | 22:49

ప్రజాశక్తి- పరవాడ, అనకాపల్లి : అనకాపల్లి జిల్లాలో సోమవారం 24 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. పరవాడ మండలం తానాం గ్రామంలో రాజీనామా చేసిన 23 మంది…

కలిసి పనిచేస్తాం : సుజనా చౌదరి

Apr 1,2024 | 22:46

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : టిడిపి, జనసేన నాయకులను కలుపుకుని పనిచేస్తామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. విజయవాడలోని పార్టీ…

దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : జూపూడి ప్రభాకర్‌రావు

Apr 1,2024 | 22:40

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దళితులకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని వైసిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్‌ చేశారు. టిప్పర్‌…

ఎపి పిజి సెట్‌ – 2024 నోటిఫికేషన్‌ విడుదల

Apr 1,2024 | 21:25

మే 4 వరకూ దరఖాస్తుల స్వీకరణ జూన్‌ 10 నుంచి పరీక్షలు ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో పిజి…