రాష్ట్రం

  • Home
  • జనసేనలో చేరుతున్నా: కొణతాల రామకృష్ణ

రాష్ట్రం

జనసేనలో చేరుతున్నా: కొణతాల రామకృష్ణ

Jan 22,2024 | 08:38

అనకాపల్లి: జనసేనలో చేరుతున్నట్లు సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లిలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పవన్‌…

ఇంకో 7-8 స్థానాలు గెలిచి ఉంటే హంగ్‌ వచ్చేది: కేటీఆర్‌

Jan 22,2024 | 08:37

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఇంకో 7-8 స్థానాలు గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్‌ వచ్చేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తక్కువ ఓట్ల…

లెనినిజం అజేయం- రాష్ట్ర వ్యాప్తంగా లెనిన్‌ శత వర్ధంతి కార్యక్రమాలు

Jan 22,2024 | 10:07

ప్రజాశక్తి-యంత్రాంగం: లెనినిజం ఎప్పటికీ అజేయమని వక్తలు పేర్కొన్నారు. కారల్‌ మార్క్స్‌ ఏంగిల్స్‌ రూపొందించిన మార్క్సిజం సిద్ధాంతాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసిన వ్యక్తి లెనిన్‌ అని కొనియాడారు. ఆ…

స్వలాభం కోసం రాష్ట్రాన్ని బిజెపికి తాకట్టుపెట్టిన వైసిపి, టిడిపి ప్రత్యేక హోదా ఎందుకు అడగరు?

Jan 22,2024 | 08:04

– ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటు వేయరు? – మణిపూర్‌ ఘటనపై జగన్‌ ఎందుకు నోరు మెదపరు? – పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం…

సోషలిజం అజరామరం – లెనిన్‌ శతవర్థంతి సభలో వక్తలు

Jan 22,2024 | 10:08

– పలు పుస్తకాల ఆవిష్కరణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సోషలిజం అజరామరమని, పేదలు, కూలీలు, శ్రామికులు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుందని, ఎర్రజెండా ఉన్నంతకాలం శ్రామికవర్గ పోరాటాలు…

లెనిన్ స్పూర్తితో అంగన్వాడీల పోరాటం

Jan 22,2024 | 08:03

ప్రజాశక్తి-యంత్రాంగం : విజయవాడలో అంగన్వాడీల నిరవధిక నిరాహారదీక్షలు 5వ రోజు కొనసాగుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 41వ రోజుకి చేరింది.…

ప్రశ్నించే గొంతులు కావాలి

Jan 21,2024 | 20:30

-‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ సభలో మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ప్రజాశక్తి- గుంటూరు:ప్రజాస్వామ్యంలో పిడిఎఫ్‌ వంటి ప్రశ్నించే గొంతులు అవసరమని శాసన మండలి చైర్మన్‌ కె.మోషెన్‌రాజు అన్నారు.…

ఆయుధ కర్మగారం నిర్మించవద్దు : గ్రామసభ ఏకగ్రీవ తీర్మానం

Jan 21,2024 | 14:51

ప్రజాశక్తి-అమరావతి : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంక వారి గూడెంలో అదాని ఆయుధ కర్మగారం నిర్మణం కోసం చేస్తున్న భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలి ఆంధ్రప్రదేశ్…

ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల

Jan 21,2024 | 15:01

ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో షర్మిల…