రాష్ట్రం

  • Home
  • మెగా డిఎస్‌సి దీక్షాశిబిరంపై పోలీసు దాడి

రాష్ట్రం

మెగా డిఎస్‌సి దీక్షాశిబిరంపై పోలీసు దాడి

Jan 28,2024 | 09:08

-నిరుద్యోగులకు బెదిరింపులు -ఆందోళనకు మద్దతు తెలిపిన పలు సంఘాలు -తక్షణమే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఎంఎల్‌సి వెంకటేశ్వరరావు డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం…

మా స్టార్‌ క్యాంపెయినర్లు ప్రభుత్వ బాధితులే : ‘రా… కదలిరా’ సభల్లో టిడిపి అధినేత చంద్రబాబు

Jan 28,2024 | 08:27

ప్రజాశక్తి- కడప, అనంతపురం ప్రతినిధులు : ‘వైసిపి తరుఫున పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదు. దొరికిన అభ్యర్థులూ పారిపోతున్నారు. అవును… నాకు స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారు.…

ఎన్నికల యుద్ధ బాణాలు .. సంక్షేమ పథకాలే

Jan 28,2024 | 08:20

ప్రతి ఇంటి నుండి స్టార్‌ క్యాంపెయినర్‌ రావాలి ‘సిద్ధం’ సభలో సిఎం జగన్‌ ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : పొత్తులు పెట్టుకోకపోతే రాష్ట్రంలోని ఆ రెండు…

స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం నిర్ణయాన్ని విరమించుకోవాలి

Jan 27,2024 | 22:30

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం అమ్మాలన్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని…

పొత్తులు పెట్టుకోకపోతే ఆ రెండు పార్టీలకూ అభ్యర్థులే లేరు

Jan 27,2024 | 22:20

-ప్రతి ఇంటి నుంచి స్టార్‌ క్యాంపెయినర్‌ రావాలి -సంక్షేమ పథకాలే ఎన్నికల యుద్ధ బాణాలు-‘సిద్ధం’ సభలో సిఎం జగన్‌ ఎన్నికల శంఖారావం ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో…

వైసిపికి అభ్యర్థులు కరువు

Jan 27,2024 | 22:17

-ప్రభుత్వ బాధితులందరూ నా స్టార్‌ క్యాంపెయినర్లే! -‘రా… కదలిరా’ సభల్లో టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాశక్తి- కడప, అనంతపురం ప్రతినిధులు: ‘వైసిపి తరుఫున పోటీ చేయడానికి అభ్యర్థులు…

సమాజ నిర్దేశకులు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు- ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Jan 27,2024 | 21:29

ప్రజాశక్తి-గుంటూరు:విద్యార్థులలో సమాజం పట్ల అవగాహన పెంపొందించడానికి, బాధ్యతతో కూడిన పౌరులుగా ఎదిగేందుకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎంతగానో దోహదపడతారని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు అన్నారు. కెవిఆర్‌ అండ్‌ జయలక్ష్మి…

ఆరోగ్య మిత్రల సమస్యలు పరిష్కరించాలి: సిఎంకు వి.శ్రీనివాసరావు లేఖ

Jan 27,2024 | 21:54

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అత్యవసర సేవలకు సాయమందిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఆరోగ్య మిత్రల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం…

కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు నగదుతోపాటు తులం బంగారం

Jan 27,2024 | 21:15

-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో:కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు ఇచ్చే నగదు రూ.1,00,116తో పాటు తులం బంగారం ఇచ్చేందుకు అవసరమైన బడ్జెట్‌ ప్రణాళికలు…