రాష్ట్రం

  • Home
  • రేవణ్ణను కఠినంగా శిక్షించాలి : ఐద్వా రాష్ట్ర కమిటీ

రాష్ట్రం

రేవణ్ణను కఠినంగా శిక్షించాలి : ఐద్వా రాష్ట్ర కమిటీ

Apr 29,2024 | 21:42

ప్రజాశక్తి-అమరావతి: జెడిఎస్‌ నేత, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై తక్షణమే విచారణ చేపట్టిన కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి…

వివేకా హత్య గురించి మాట్లాడొద్దన్న కేసులో.. విచారణ నుంచి వైదొలిగిన న్యాయమూర్తులు

Apr 30,2024 | 09:08

ప్రజాశక్తి-అమరావతి : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి, వైసిపి అధ్యక్షులు వైఎస్‌ జగన్‌, ఆ పార్టీ నేతలపై ఏ విధమైన వ్యాఖ్యలూ చేయరాదన్న…

మల్కాపురం సిఐ సన్యాసినాయుడుపై సస్పెన్షన్‌ వేటు

Apr 29,2024 | 21:33

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : విశాఖ నగర పరిధి మల్కాపురం లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సిఐగా పనిచేస్తున్న ఎన్‌.సన్యాసినాయుడుపై సస్పెన్షన్‌ వేటు పడింది.…

జూన్‌ 10, 11, 12 తేదీల్లో అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసరు పోస్టులకు పరీక్షలు

Apr 29,2024 | 21:27

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసరు పోస్టులకు జూన్‌ 10, 11,…

హెబిఎస్‌ కార్పస్‌ పిటిషన్‌ మూసివేత

Apr 29,2024 | 23:25

ప్రజాశక్తి-అమరావతి : గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి విడదల రజిని అనే ఎస్‌సి మహిళను అధికార పార్టీ నేతలు కిడ్నాప్‌ చేశారంటూ దాఖలైన హెబియస్‌…

రెండు నుంచి ఎపిఆర్‌ సెట్‌ పరీక్షలు : సెట్‌ కన్వీనర్‌ దేవప్రసాదరాజు

Apr 29,2024 | 21:22

ప్రజాశక్తి – ఎస్‌వియు క్యాంపస్‌ : ఎపి ఆర్‌సెట్‌ 2023-24 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే రెండు నుంచి ఐదు వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎపి…

నా వ్యాఖ్యలను వక్రీకరించారు : బ్రదర్‌ అనిల్‌ కుమార్‌

Apr 29,2024 | 21:12

ప్రజాశక్తి -బద్వేల్‌/గోపవరం (వైఎస్‌ఆర్‌ జిల్లా) : పాపులను తొక్కేయండంటూ తాను రాజకీయ వ్యాఖ్యలు చేసినట్లు కొందరు వక్రీకరించారని, అవన్నీ అవాస్తమని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల భర్త…

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రమాదకరం

Apr 30,2024 | 00:02

 తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం  గణపవరం, తాడేపల్లిగూడెం, పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి – ఏలూరు, కాకినాడ ప్రతినిధులు, పిఠాపురం : వైసిపి ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌…

ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి అసాధ్యం : నిర్మలా సీతారామన్‌

Apr 29,2024 | 19:55

ప్రజాశక్తి-మధురవాడ (విశాఖపట్నం) : ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ దేశమైనా ఆర్థికంగా వృద్ధి చెందలేదని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఈ దృష్టితోనే…