రాష్ట్రం

  • Home
  • సహకార బ్యాంకు వద్ద అన్నదాతల అసహనం

రాష్ట్రం

సహకార బ్యాంకు వద్ద అన్నదాతల అసహనం

May 22,2024 | 11:17

తాడేపల్లిగూడెం (ఏలూరు) : సర్వర్‌ పనిచేయడం లేదని సహకార బ్యాంకు తలుపులు మూసేశారు. ఏమీ చేయలేని దుస్థితిలో రైతులంతా బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్నారు. బుధవారం ఉదయం…

మండలంలో బెట్టింగ్‌ కమిషన్‌ కేంద్రాలు..!

May 22,2024 | 10:47

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల మండల వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం మండలంలో మీ సేవ కేంద్రాల తరహాలో పలుచోట్ల బెట్టింగ్‌ కమిషన్‌ కేంద్రాలు వెలిశాయి.…

ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తా : సీఎం రేవంత్‌ రెడ్డి

May 22,2024 | 10:39

ప్రజాశక్తి-తిరుమల : తెలంగాణ సీఎంగా ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా…

బోల్తాపడ్డ ట్రావెల్స్‌ బస్సు – డ్రైవర్‌ మృతి – 10మందికి తీవ్రగాయాలు

May 22,2024 | 10:30

తిరుపతి సిటీ : ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడటంతో బస్సు డ్రైవర్‌ మృతి చెందిన ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో…

ఇవిఎమ్‌ను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి!

May 22,2024 | 10:45

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేట్‌ పోలింగ్‌ కేంద్రం (202) నెంబరు బూత్‌లో స్ధానిక…

సిసిఎస్‌ ఎసిపి ఉమామహేశ్వరరావు అరెస్ట్‌

May 22,2024 | 09:56

తెలంగాణ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో … సెంట్రల్‌ క్రైం స్టేషన్‌లో ఏసీపీగా పని చేస్తున్న టీఎస్‌ ఉమామహేశ్వరరావును ఎసిబి అధికారులు…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తెలంగాణ సిఎం

May 22,2024 | 09:44

తిరుపతి : తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి…

హజ్‌ యాత్రకు మూడు ప్రత్యేక విమానాలు

May 22,2024 | 09:23

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం మూడు ప్రత్యేక విమానాలను కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం…

23 నుంచి పాలిసెట్‌ అడ్మిషన్స్‌

May 22,2024 | 09:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్‌ 2024 అడ్మిషన్‌ ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను…