సహకార బ్యాంకు వద్ద అన్నదాతల అసహనం
తాడేపల్లిగూడెం (ఏలూరు) : సర్వర్ పనిచేయడం లేదని సహకార బ్యాంకు తలుపులు మూసేశారు. ఏమీ చేయలేని దుస్థితిలో రైతులంతా బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్నారు. బుధవారం ఉదయం…
తాడేపల్లిగూడెం (ఏలూరు) : సర్వర్ పనిచేయడం లేదని సహకార బ్యాంకు తలుపులు మూసేశారు. ఏమీ చేయలేని దుస్థితిలో రైతులంతా బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్నారు. బుధవారం ఉదయం…
ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల మండల వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం మండలంలో మీ సేవ కేంద్రాల తరహాలో పలుచోట్ల బెట్టింగ్ కమిషన్ కేంద్రాలు వెలిశాయి.…
ప్రజాశక్తి-తిరుమల : తెలంగాణ సీఎంగా ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా…
తిరుపతి సిటీ : ట్రావెల్స్ బస్సు బోల్తాపడటంతో బస్సు డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో…
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం (202) నెంబరు బూత్లో స్ధానిక…
తెలంగాణ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో … సెంట్రల్ క్రైం స్టేషన్లో ఏసీపీగా పని చేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావును ఎసిబి అధికారులు…
తిరుపతి : తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం మూడు ప్రత్యేక విమానాలను కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్ 2024 అడ్మిషన్ ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను…