రాష్ట్రం

  • Home
  • ఏపీలో గ్రూపు-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రారంభం

రాష్ట్రం

ఏపీలో గ్రూపు-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రారంభం

Feb 25,2024 | 11:00

ప్రజాశక్తి-అమరావతి: ఏపీలో గ్రూపు-2 ఉద్యోగ నియామకాల కోసం ప్రిలిమ్స్‌ పరీక్ష ఆదివారం ఉదయం 10.30కు ప్రారంభమైంది. ఈ పరీక్ష రాసేందుకు 4 లక్షల మంది దరఖాస్తు చేశారు.…

27న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ రాష్ట్ర పర్యటన

Feb 25,2024 | 10:50

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక రోజు పర్యటనకు ఈనెల 27న రాష్ట్రానికి రానున్నారు. విశాఖపట్టణం, విజయవాడ, ఏలూరుల్లోని పలు…

ఐక్య ఉద్యమాలతోనే ‘ఉక్కు’ పరిరక్షణ

Feb 25,2024 | 09:43

ఐద్వా జాతీయ నాయకులు ఇషిత ముఖర్జీ ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) : ఐక్య ఉద్యమాలతోనే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోగలమని ఐద్వా జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్‌ ఇషిత…

నేడు గ్రూప్‌-2 స్క్రీనింగ్‌

Feb 25,2024 | 08:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎపిపిఎస్‌సి) విడుదల చేసిన గ్రూప్‌-2 పోస్టులకు ఆదివారం స్క్రీనింగ్‌ పరీక్ష జరగనుంది. మొత్తం 897 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 4.80లక్షల…

రానున్న ఎన్నికల్లో బిజెపిని ఓడించండి

Feb 25,2024 | 08:31

– సింహాద్రి శివారెడ్డి వర్ధంతి సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు జిల్లా):మతోన్మాద బిజెపితో దేశానికి ప్రమాదకరమని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో…

రమణ దీక్షితులుపై కేసు నమోదు

Feb 25,2024 | 08:31

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో :తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కేసు నమోదైంది. టిటిడి సైబర్‌ సెక్యూరిటీ, సోషల్‌ మీడియా మానటరింగ్‌ సెల్‌ ఉద్యోగి…

రూ.11 లక్షల విలువైన గంజాయి పట్టివేత

Feb 25,2024 | 08:30

ప్రజాశక్తి – సబ్బవరం (అనకాపల్లి) :అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ సమీపంలో అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారి-16లో రూ.11 లక్షల విలువైన 42 గంజాయి ప్యాకెట్లు పోలీసులకు…

‘మిమ్స్‌’ ఉద్యోగుల పోరాటంపై నిర్బంధం

Feb 25,2024 | 08:30

– సిఐటియు నాయకుల సహా పలువురు అరెస్టు – డిసిఎల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన ఉద్యోగులు ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి :తమ సమస్యలపై పోరాడుతున్న మిమ్స్‌ (మహారాజా ఇనిస్టిట్యూట్‌…