విశ్రాంతిలో సిఎం జగన్…పరామర్శించిన సతీమణి భారతి
ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి పశ్చిమగోదావరి జిల్లాలో 18వ రోజైన బుధవారంనాడు వైసిపి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర విడిత ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.…