రాష్ట్రం

  • Home
  • విశ్రాంతిలో సిఎం జగన్‌…పరామర్శించిన సతీమణి భారతి

రాష్ట్రం

విశ్రాంతిలో సిఎం జగన్‌…పరామర్శించిన సతీమణి భారతి

Apr 17,2024 | 13:26

ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి పశ్చిమగోదావరి జిల్లాలో 18వ రోజైన బుధవారంనాడు వైసిపి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర విడిత ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.…

నేత్రపర్వంగా భద్రాద్రి సీతారాముల కల్యాణం

Apr 17,2024 | 13:18

భద్రాచలం : శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కల్యాణం సందర్భంగా సీతారామచంద్రస్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

మేకను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

Apr 17,2024 | 13:15

హైదరాబాద్‌ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. మేకను కాపాడబోయి ఓ యువకుడు మఅతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ఎల్లారెడ్డిపేట మండల…

సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ను గెలిపించండి : రమాదేవి

Apr 17,2024 | 12:55

ప్రజాశక్తి-నెల్లూరు దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపి, దానికి అంటగాగుతున్న ఎన్‌డిఎ కూటమి అభ్యర్థులైన టిడిపి, బిజెపి, జనసేన, పరోక్షంగా మద్దతిస్తున్న వైసిపి అభ్యర్థులను ఓడించాలని సిపిఎం…

ఇంటర్‌ మార్కుల మెమోలు విడుదల

Apr 17,2024 | 12:23

ప్రజాశక్తి-అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ఇటీవల ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలకు సంబంధించిన విద్యార్థుల మార్కుల షార్ట్‌ మెమోలను…

22 నుంచి ఉచిత స్పోకెన్‌ ఇంగ్లీషు తరగతులు

Apr 17,2024 | 12:10

ప్రజాశక్తి-విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 22 నుంచి నెలరోజులపాటు ఉచితంగా స్పోకెన్‌ ఇంగ్లీషు తరగతులు నిర్వహిస్తున్నామని ఆ సంస్థ కార్యక్రమాల నిర్వహణా కమిటీ కన్వీనర్‌…

శ్రీరామ నవమి శోభాయాత్ర..పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

Apr 17,2024 | 12:03

హైదరాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. ధూల్‌పేట్‌ సీతారాంబాగ్‌ నుంచి కోఠి హనుమాన్‌ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌…

రేపటి నుంచే నామినేషన్లు ..ఐదుగురికి మాత్రమే అనుమతి : ఢిల్లీరావు

Apr 17,2024 | 11:43

అమరావతి: రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు పేర్కొన్నారు. 18 నుంచి 25 లోపు నామినేషన్లు తీసుకోనున్నామన్నారు. రేపు సెక్షన్‌ 30,…

నేడు కృష్ణాలో చంద్రబాబు, పవన్‌ ప్రచారం

Apr 17,2024 | 11:40

ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్‌ కల్యాణ్‌ బుధవారం కృష్ణాజిల్లాలో ఉమ్మడి ప్రచారం…