సంక్రాంతి ఊరెళుతున్న వారికి తెలంగాణ పోలీసుల సూచనలు
హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలామంది సిటీ వాసులు సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. హైవేలు ఇప్పటికే రద్దీగా మారగా హైదరాబాద్ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గిపోయింది. బంధువుల…
హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలామంది సిటీ వాసులు సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. హైవేలు ఇప్పటికే రద్దీగా మారగా హైదరాబాద్ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గిపోయింది. బంధువుల…
ఢిల్లీ: రేపటి నుంచి రాహుల్ గాంధీ న్యాయ యాత్రను చేపట్టనున్న విషయం తెలిసిందే. మణిపూర్లో ప్రారంభంకానున్న భారత్ జోడో న్యాయ యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…
హైదరాబాద్: జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలపై చర్చించారు. జూన్ నాటికి కొత్తగా…
అనంతపురం: కాంట్రాక్టర్లను వైసిపికు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో…
విజయవాడ: వైసిపి విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీంతో బుజ్జగించేందుకు దేవినేని అవినాష్, ఇతర నేతలు ఆయన వద్దకు వెళ్లారు.…
పెద్దపల్లి (రామగుండం) : పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలోని క్యారేజ్ వాగన్ ట్రాక్పై ప్రమాదం తప్పింది. లూప్ లైన్లో నిలిచి ఉన్న మిషన్ను…
ప్రజాశక్తి-తిరుమల : నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో తిరుమలకు రావడమే కాకుండా మొదటి ఘాట్రోడ్డులో డ్రోన్ను పైకి పంపి వీడియో తీయడం కలకలం సష్టించిన విషయం తెలిసిందే..…
మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు ప్రజాశక్తి – కశింకోట (అనకాపల్లి జిల్లా) : కొడుకు మృతికి కోడలే కారణమని తల్లి వెంకయ్యమ్మ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది.…
వెయ్యి కార్లతో భీమవరంకు భారీ ర్యాలీ ప్రజాశక్తి-రాజమండ్రి : ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వస్తున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన చేరుకున్న…