రాష్ట్రం

  • Home
  • తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ

రాష్ట్రం

తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ

Mar 4,2024 | 20:08

మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ.. పరిటాల శ్రీరామ్‌ గ్రూపుల మధ్య ఘర్షణ 25 వాహనాలు ధ్వంసం ప్రజాశక్తి-బత్తలపల్లి (సత్యసాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలో…

లోక్‌ సభ అభ్యర్థులను ప్రకటించిన కేసిఆర్‌

Mar 4,2024 | 17:35

హైదరాబాద్‌ : పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్‌ వేదికగా పలు…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత

Mar 4,2024 | 15:44

ప్రజాశక్తి-తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ హీరోయిన్‌ సమంత దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో ఆలయంలోకి చేరుకున్న సమంతకు, అధికారులు దర్శన ఏర్పాట్లు…

నెల్లూరు టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారు : లోకేష్‌

Mar 4,2024 | 15:07

ప్రజాశక్తి-అమరావతి : నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లపై పోలీసుల దాడుల పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి…

పాడి రంగాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం : భట్టి

Mar 4,2024 | 14:55

హైదరాబాద్‌ : నగరంలోని మాదాపూర్‌ హైటెక్స్‌ ప్రాంగణంలో 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. పాడిరంగం అభివృద్ధి కోసం…

సెల్‌ టవర్‌ ఎక్కి డీఎస్సీ అభ్యర్థి నిరసన

Mar 4,2024 | 14:26

ప్రజాశక్తి-గుంటూరు : 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ టీచర్స్‌లో మిగిలిపోయిన రెండు వేల మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఓ వ్యక్తి పురుగుల మందు డబ్బా…

విద్యార్థుల ‘ఓటరు చైతన్య యాత్ర’

Mar 4,2024 | 13:19

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : మండపేట పట్టణంలో అన్నపూర్ణ హై స్కూల్‌ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య యాత్ర సోమవారం చేపట్టారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం నుండి కలువపువ్వు సెంటర్‌…

సిసి రోడ్లను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌

Mar 4,2024 | 13:00

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. సోమవారం మండలంలోని చిట్టవరం గ్రామంలో…