రాష్ట్రం

  • Home
  • కర్నూలు జిల్లాలో మరో విషాదం

రాష్ట్రం

కర్నూలు జిల్లాలో మరో విషాదం

Mar 31,2024 | 23:17

-విద్యుత్‌ స్తంభాన్ని ఢకొీన్న వాహనం -ఇద్దరు వ్యవసాయ కార్మికులు దుర్మరణం ప్రజాశక్తి- మద్దికేర, ఆలూరు (కర్నూలు జిల్లా):కర్నూలు జిల్లాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో…

నీటి తొట్టిలో పడి ఇద్దరు విద్యార్థుల మృతి

Mar 31,2024 | 23:13

ప్రజాశక్తి- మాచర్ల (పల్నాడు జిల్లా) :భారీ నీటి తొట్టిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు…

పింఛను పంపిణీ అడ్డుకోవాలనుకుంటున్న చంద్రబాబు -మంత్రి విడదల రజని

Mar 31,2024 | 21:52

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి :వృద్ధులు, వికలాంగులకు పింఛన్ల పంపిణీని అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారని మంత్రి విడదల రజని ఆరోపించారు. గుంటూరులో తన కార్యాలయంలో ఆదివారం…

పోరాటాలతో ‘ఉక్కు’ను కాపాడుకుంటాం

Mar 31,2024 | 22:42

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని హెచ్‌ఎంఎస్‌ స్టీల్‌ప్లాంట్‌ విభాగం నాయకులు దొమ్మేటి అప్పారావు, గణపతి రెడ్డి స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు…

జగన్‌ బినామీలకు పింఛను డబ్బులు – మాజీ మంత్రి దేవినేని ఉమా

Mar 31,2024 | 22:40

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని తెలిసీ ఖజానాలో పెన్షన్‌ డబ్బులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన బినామీలకు దోచిపెట్టారని మాజీ మంత్రి, టిడిపి నేత…

సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ

Mar 31,2024 | 22:38

సిఎస్‌, ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గ్రామ సచివాలయం, ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ల పంపిణీ జరిగేలా…

పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం, లౌకికవాదం పరిరక్షణే లక్ష్యం

Mar 31,2024 | 22:15

-రాజ్యాంగ మౌలిక విలువలను ధ్వంసం చేస్తున్న మోడీ ప్రభుత్వం -దేశాన్ని రక్షించేందుకే ఇండియా వేదికలో చేరాం -బిజెపిని గద్దె దించడమే తక్షణ రాజకీయ కర్తవ్యం – సిపిఎం…

పక్షపాతంగా వ్యవహరిస్తోన్న ఎన్నికల కమిషన్‌ – మాజీ మంత్రి పేర్ని నాని

Mar 31,2024 | 22:35

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తెలుగుదేశం పార్టీ ఎన్ని పర్యాయాలు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించినా స్పందించని ఎన్నికల సంఘం వైసిపిపై ఎలాంటి విచారణ లేకుండానే చర్యలకు పాల్పడుతూ పక్షపాతంగా వ్యవహరిస్తోందని…

యథేచ్ఛగా ఇసుక్ర అక్రమ రవాణా

Mar 31,2024 | 21:46

– అడ్డుకున్న రైతులపై దాడి – అధికారుల నిర్లక్ష్యమే అంటున్న గ్రామస్తులు ప్రజాశక్తి- పిచ్చాటూరు (తిరుపతి జిల్లా) :తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం పులికుండ్రం నదీ పరీవాహక…