వెంకయ్య, చిరంజీవిని సత్కరించిన సీఎం రేవంత్
హైదరాబాద్: పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…
హైదరాబాద్: పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…
ప్రజాశక్తి-దోర్నాల : ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలోని శ్రీశైలం రహదారిలో వాసవి లాడ్జ్ తెల్లవారు జామున 4 గంటలకు కుప్పకూలింది. పరుచూరి సుబ్బారావుకి చెందిన మూడంతస్తుల లాడ్జి…
హైదరాబాద్ : హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ కె.…
యూసుఫ్గూడ (హైదరాబాద్) : ఓ సిఇఒ మీటింగుల పేరుతో ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించి వేధించాడు. ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటికీ వేధిస్తుండటంతో ఆమె మధురానగర్ పోలీసులను ఆశ్రయించి…
అమరావతి : ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. మహిళలను అవమానించడం, వారిపై…
రాయదుర్గం : రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ఐటిసి కోహినూర్ హోటల్ పక్కన ఉన్న దాసరి కుమారి ఫుడ్ స్టాల్ ముందు శనివారం నిరుద్యోగులు నిరసనకు దిగారు. ఇటీవల…
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రజాశక్తి-విజయవాడ : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో వరికపూడిశెల జలాశయానికి నవంబర్ లో శంకుస్థాపన చేసినప్పటికీ…
ప్రజాశక్తి-విజయనగరం : విజయనగరం జిల్లా బొండపల్లి తహసిల్దార్ ఎస్.రమణయ్య దారుణ హత్యను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బీచ్ రోడ్ లోని కాళీ మాతా…