రాష్ట్రం

  • Home
  • బిజెపిని, దాని మద్దతుదారులను ఓడించేందుకు ఉమ్మడి పోరాటం

రాష్ట్రం

బిజెపిని, దాని మద్దతుదారులను ఓడించేందుకు ఉమ్మడి పోరాటం

Feb 24,2024 | 09:02

ఎన్నికల్లో పరస్పర పోటీ నివారణ కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ నిర్ణయం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: బిజెపిని, దాని మద్దతుదారులను ఓడించేందుకు ఉమ్మడి పోరాటం చేయాలని కాంగ్రెస్‌,…

అన్నీ నోటి మాటలే !

Feb 24,2024 | 09:00

రాతపూర్వకంగా హామీ ఇవ్వబోమన్న ప్రభుత్వం ఉద్యోగ సంఘాలపై ఆగ్రహం బకాయిల చెల్లింపుఇప్పుడే కాదు ఐఆర్‌ కాదు.. జులైలో పిఆర్‌సి ఇస్తామన్న సర్కారు 27న చలో విజయవాడ యథాతథం…

అంతరాలు చెరిపేశాం

Feb 24,2024 | 08:52

-పెద్దలకో న్యాయం… పేదలకో న్యాయం ఉండకూడదని పెనుమార్పులు -ఒంగోలులో ఇళ్ల స్థలాల భూ హక్కు పత్రాల పంపిణీ సభలో సిఎం జగన్‌ ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో :రాష్ట్రంలో…

వెబ్‌సైట్‌లో ఇంటర్‌ హాల్‌ టికెట్లు

Feb 24,2024 | 08:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు బోర్డు కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన…

రేపు టిడిపి-జనసేన తొలి జాబితా?

Feb 24,2024 | 08:29

ప్రకటించనున్న ఇరు పార్టీల అధినేతలు! ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి – జనసేన అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదల కానున్నట్లు తెలిసింది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు…

రైతులపై మోడీ కర్కశత్వం

Feb 24,2024 | 08:30

– యువరైతు మృతికి బాధ్యత వహించాలి – రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రజాశక్తి – యంత్రాంగం :ఢిల్లీలో రైతుల ఆందోళనపై పోలీసులు జరిపిన రబ్బరు బుల్లెట్‌ కాల్పుల్లో మరణించిన…

కారు ప్రమాదంలో తెలంగాణ ఎమ్మెల్యే దుర్మరణం

Feb 24,2024 | 08:28

– లాస్య నందిత భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో  :తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (37)…

దేశంలో పేట్రేగిపోతున్న మతతత్వ శక్తులు

Feb 24,2024 | 08:28

-తమిళనాడు, కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లో హింస -రైతులు రోడ్డెక్కితే కాల్పులా? మోడీ సిగ్గుపడాలి -ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభంలో నేతలు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ…

13 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి 26న శంకుస్థాపన – డిఆర్‌ఎం ఎం.రామకృష్ణ

Feb 24,2024 | 08:27

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి :గుంటూరు డివిజన్‌ పరిధిలో 13 రైల్వేస్టేషన్‌ల అభివృద్ధికి శంకుస్థాపన, మరో పది ఆర్‌యుబిల ప్రారంభోత్సవం ఈ నెల 26న నిర్వహిస్తున్నట్టు డిఆర్‌ఎం ఎం.రామకృష్ణ తెలిపారు.…