రాష్ట్రం

  • Home
  • Bangalore Rave Party – ఏ2గా ఉన్న చిత్తూరు అరుణ్‌ కుమార్‌ అరెస్ట్‌

రాష్ట్రం

Bangalore Rave Party – ఏ2గా ఉన్న చిత్తూరు అరుణ్‌ కుమార్‌ అరెస్ట్‌

May 25,2024 | 12:01

బెంగళూరు : బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవ్‌ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు వాసు ముఖ్య అనుచరుడు, ఈ కేసులో…

మదనపల్లెలో వైసిపి నేత దారుణ హత్య

May 25,2024 | 10:17

మదనపల్లె (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం శ్రీవారినగర్‌లో వైసిపి నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యారు. శేషాద్రి ఇంట్లోకి దూరిన దుండగులు కత్తులతో…

నిర్విరామంగా ఆరోగ్యశ్రీ సేవలు

May 25,2024 | 08:57

ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సిఇఒ జి లక్ష్మీశా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ సకాలంలో వైద్యం అందుతోందని, ఎక్కడా ఈ సేవలకు అంతరాయం ఏర్పడలేదని…

వ్యవసాయ కార్మికుల కోసం దేశవ్యాప్త ఉద్యమాలు

May 25,2024 | 08:34

వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత సహాయ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌ ప్రజాశక్తి-బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా) : వ్యవసాయ కార్మికుల జీవితాల్లో గణనీయమైన అభివృద్ధి జరగాలంటే భూ…

ప్రభుత్వమే డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇవ్వాలి

May 25,2024 | 08:32

ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖ ద్వారానే డ్రైవింగ్‌ లైసెన్స్‌లు జారీ చేయాలని, జూన్‌ ఒకటి నుంచి ప్రైవేట్‌…

6 వరకు మాచర్లకు వెళ్లొద్దు

May 25,2024 | 08:31

ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టు ఆదేశం ప్రజాశక్తి-అమరావతి : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జూన్‌ 6వ తేదీ వరకు మాచర్లకు వెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే తాడిపత్రికి కూడా…

టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ తొలిరోజు ప్రశాంతం

May 25,2024 | 08:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు తొలిరోజైన శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. పదో తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45…

విశాఖకు సైబర్‌ నేరాల బాధితులు

May 25,2024 | 08:19

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : దళారుల మాటలు నమ్మి ఉపాధి కోసం కంబోడియాకు వెళ్లి సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన 27 మంది…

మెడికల్‌ కాలేజీల స్వప్నం సాకారమయ్యేనా ?

May 25,2024 | 08:15

రాష్ట్రంలో మరో ఐదు వైద్య కళాశాలల ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లిలో నిర్మించిన వైద్య కళాశాలల్లో ఈ ఏడాది నుండే…